National

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 8 రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు

ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దసరా పండుగ తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయువచ్చుని కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.