National

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో పాల్లోని మాట్లాడారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా మూడోసారి బీజేపీ అధికారన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది.

హర్యాన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా హర్యానా ఫలితాలు ఉన్నాయని ఆయన అన్నారు.