హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో గ్రేటన్ పరిధిలోని శాసన సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. నూతన రేషన్ కార్డుల ప్రక్రియపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటే జీహెచ్ఎంసీ మేయర్ కీలక అధికారులు సైతం పాల్గొనగా వివిధ అంశాలపై చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Previous Articleరెండో వన్డేలో భారత్ మహిళల జట్టు ఫస్ట్ బ్యాటింగ్
Next Article మహాకుంభ మేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణి పూజలు
Keep Reading
Add A Comment