News Updates
దేశంలో దాదాపు సగం మంది (48 శాతం) విద్యార్థులు నడిచే బడికి వెళ్తున్నట్లు నేషనల్ అఛీవ్మెంట్ సర్వేలో తేలింది. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజా రవాణా వాహనాల్లో 9 శాతం, సొంత వాహనాల్లో 8 శాతం మంది విద్యార్థులు స్కూల్స్కు వెళ్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని.. 65 శాతం మంది టీచర్లపై అదనపు భారం పడుతున్నదని […]
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కోట్లాది మంది అత్యవసర చికిత్స అవసరమై ఆసుపత్రుల్లో ఉండిపోయారు. ఐసీయూల్లో వెంటిలేటర్లపై ఉండి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎన్నో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా చికిత్స సమయంలో వెంటిలేటర్లపై ఉండి ప్రాణాలను రక్షించుకున్న చాలా మంది ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, […]
కోవిడ్ భయాందోళనల నుంచి ప్రపంచం పూర్తిగా బయటపడక ముందే ‘మంకీ పాక్స్’ (Monkeypox) రూపంలో మరో వ్యాధి భయపెడుతున్నది. యూరోప్, అమెరికా దేశాలను వణికిస్తూ తాజాగా మరిన్ని దేశాలకు వ్యాపించింది. ఇజ్రాయేల్, స్విట్జర్లాండ్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రెండు వారాల్లో 100పైగా కేసులు కేవలం 10 దేశాల్లో నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. మంకీపాక్స్ కేసులు ఇలా విస్తరించడం అసాధారణమైన విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాఖ్యానించింది. నైజీరియా నుంచి ఇండియాకు వచ్చిన ఒక […]
ఉదయం తీసుకునే ఆహారమే రోజు మొత్తంలో ముఖ్యమైన ఆహారం. బరువు తగ్గాలన్నా, మెటబాలిజం పెరగాలన్నా.. బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తీసుకోవడం చాలా అవసరం. కానీ చాలామంది బ్రేక్ఫాస్ట్ విషయంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఎంతో ముఖ్యమైన బ్రేక్ఫాస్ట్ విషయంలోనే చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ టైంలో శక్తినివ్వని జంక్ ఫుడ్స్ తింటుంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే లైట్గా ఉండాలని తక్కువ మొత్తంలో తింటుంటారు.
పొట్టలో బరువైన ఆహారం ఉన్నప్పుడు రోజంతా తెలియని నిస్సత్తువ, బద్దకం ఆవహిస్తాయి. అందుకే యాక్టివ్గా ఉండాలంటే పొట్టను ఎప్పుడూ లైట్గా ఉంచుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా పొట్ట లైట్గా అనిపించాలంటే తిన్నది వెంటనే జీర్ణమైపోవాలి. అలా కాకుండా ఈ రోజు తిన్నది రేపటి వరకూ అరగలేదంటే ఆ రోజంతా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. అందుకే పొట్ట లైట్గా ఉండాలంటే తేలికగా అరిగే ఆహారాలు తీసుకోవాలి. అవేంటంటే.. వెజిటబుల్స్ అన్నిరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తిన్న నాలుగైదు […]
కొంతమందిని చూడగానే వారి వయసుని ఇట్టే అంచనా వేయొచ్చు. కానీ మరికొందరి వయసుని మాత్రం అస్సలు పసిగట్టలేము. దీనికి కారణం వారి చర్మానికి సరిగా వయసు అవ్వకపోవడమే. దీన్నే ఆసరాగా తీసుకుని శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేసి చివరికి వయసుకి అడ్డుకట్ట వేసే కొన్ని విషయాలను గుర్తించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలంతో పాటు వయసు మీద పడటం సహజం. కానీ వృద్ధాప్యం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి వయసు నెమ్మదిగా మీద పడుతుంటే మరికొందరికి ముందే […]
సమ్మర్లో బయట పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో కూడా వేడి పెరుగుతుంటుంది. వేడి చేయడం వల్ల మూత్రానికి వెళ్లినప్పుడు ఎంతో ఇబ్బంది కలగడంతో పాటు, అప్పుడప్పుడు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు లాంటివి కూడా వచ్చే ప్రమాదముంది. సమ్మర్లో శరీరంలో వేడిని తగ్గించేందుకు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సమ్మర్లో శరీరంలో వేడి పెరగడానికి ముఖ్య కారణం తీసుకునే ఆహారమే. సమ్మర్లో ఉప్పు, కారం, మసాలా, నూనెలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తిన్నా, మాంసాహారం […]
సమ్మర్లో కరెంట్ బిల్ ఎక్కువగా రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
మనదేశంలోని మధ్య వయస్కుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి రక్తపోటు ఉందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అసలెందుకు ఈ సమస్య ఇంతగా వేధిస్తోంది. గణాంకాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఎంఆర్ నిర్వహించిని తాజా సర్వేలో దేశంలో ప్రతీ నలుగురి వయోజనుల్లో ఒకరికి హై బీపీ సమస్య వేధిస్తుందని వెల్లడైంది. వీరిలో కేవలం 12 శాతం మంది మాత్రమే బీపీని కంట్రోల్లో ఉంచుకుంటున్నారని మిగతా వారు బీపీతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ సర్వేలో తేలింది. స్టాటిస్టిక్స్ ఇవే.. […]
ఇటీవల భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగించింది. ఓ దశలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కొనసాగింది, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగింది. ఢిల్లీలో ఆర్ వేల్యూ 2 కంటే పెరగడంతో ఫోర్త్ వేవ్ వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో మాస్క్ ల నిబంధనను అందుకే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈ దశలో కేసుల సంఖ్య మళ్లీ తగ్గుతుండటం గమనార్హం. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20వేల […]