National

ఇటీవల భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగించింది. ఓ దశలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కొనసాగింది, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగింది. ఢిల్లీలో ఆర్ వేల్యూ 2 కంటే పెరగడంతో ఫోర్త్ వేవ్ వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో మాస్క్ ల నిబంధనను అందుకే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈ దశలో కేసుల సంఖ్య మళ్లీ తగ్గుతుండటం గమనార్హం. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20వేల […]

డెల్టా వేరియంట్ – వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా, తీవ్రత ఎక్కువ. ఒమిక్రాన్ – తీవ్రత తక్కువ, వ్యాప్తి బాగా ఎక్కువ.. ఎక్స్ఇ వేరియంట్ – వైరస్ వ్యాప్తి అత్యథికం.. తాజాగా ఈ ఎక్స్ఇ వేరియంట్ భారత్ లో కూడా బయటపడింది. మొదట ఇది బ్రిటన్ లో వెలుగు చూసింది. ఆ తర్వాత ఇతర దేశాల్లో కూడా ఈ వేరియంట్ వ్యాపించింది. గుజరాత్, మహారాష్ట్రలో ఎక్స్ఇ రకం కొవిడ్ వైరస్ వ్యాపిస్తోందని గతంలో ప్రచారం జరిగినా దాన్ని కేంద్రం అధికారికంగా ధృవీకరించలేదు. […]

డిజిటల్ పేమెంట్స్, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. ఆఖరుకి బిచ్చగాళ్లు కూడా చిల్లర డబ్బుల్ని పేటీఎం చేయాలని అడుగుతున్న రోజులివి. పర్స్ లేకపోయినా పర్లేదు, జేబులో ఫోన్ ఉంటే చాలు ఎక్కడ, ఎవరికి డబ్బులు కావాలన్నా వెంటనే బదిలీ చేయొచ్చు. కానీ దేవాలయాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ ఇంకా జోరందుకోలేదు. హుండీలో వేసే కానుకుల బదులు నేరుగా దేవస్థానం బోర్డ్ కి నగదు బదిలీ చేయాలంటూ కొన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ […]

కరోనా కష్టాలు తొలగిపోతున్న దశలో ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, హర్యానా.. ఇతర కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో తరగతి గది బోధన మొదలైంది. దేశవ్యాప్తంగా 26కోట్లమంది పిల్లలు తిరిగి స్కూళ్లకు రావడం మొదలు పెట్టారు. ఏడాదిన్నర భారీ గ్యాప్ తర్వాత వీరంతా ఆన్ లైన్ క్లాస్ ల నుంచి ఆఫ్ లైన్ క్లాసులకు వస్తున్నారు. అయితే ఇలా వచ్చినవారిపై నేషనల్ కొయలేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఓ సర్వే […]

కరోనా వల్ల వచ్చిన సామాజిక మార్పుల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యతో సతమతం అవుతున్న తొలిదేశం చైనా కాగా, మలిదేశం భారత్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తర్వాత ఊబకాయుల లెక్కలు తీస్తే.. చైనాలో అత్యథికంగా 1.53 కోట్లమంది బాలలు ఉండగా, భారత్ లో ఊబకాయంతో బాధపడుతున్న బాలల సంఖ్య 1.44కోట్లు గా తేలింది. కొవిడ్ రాక మునుపు దేశంలో 10నుంచి 13శాతం మంది పిల్లల్లో మాత్రమే ఉన్న ఊబకాయ సమస్య.. కొవిడ్ తర్వాత […]

పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో లోక్ సభ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ అనే వార్తలు రావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత లభించింది. అయితే ఇదివరకే దీనిపై కేంద్రం స్పష్టతనివ్వగా.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మరోసారి సమాధానం రూపంలో నియోజకవర్గాల పునర్విభజనపై క్లారిటీ వచ్చింది. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావించారంతా. […]

కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులను కబళించింది, సెకండ్ వేవ్ మధ్యవయస్కులవారిపై తీవ్ర ప్రభావం చూపించింది, థర్డ్ వేవ్ కచ్చితంగా చిన్నారులకు ప్రమాదంగా మారుతుంది. ఇదీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం. కానీ థర్డ్ వేవ్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడానికి ఎక్కడా శాస్త్రీయమైన ఆధారాలు లేవు, ఇది కేవలం ఊహాజనితమైన హెచ్చరిక మాత్రమే. అయినా సరే సెకండ్ వేవ్ వల్ల వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా, థర్డ్ వేవ్ లో పిల్లలకు వచ్చే ముప్పుని నివారించడానికి ఇప్పటికే వివిధ […]

ప్రోటీన్ ఆధారిత టీకా అయిన మోడెర్నా.. పిల్లలకు రక్షణ కల్పించే టీకాగా పనికొస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. సైన్స్​ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించిన కథనంలో కోతి పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్దరణ అయినట్లు పేర్కొన్నారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టీకాలు ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు జరిగిన ప్రయోగాల్లో మోడెర్నా వ్యాక్సిన్ సరైన ఫలితాలను ఇచ్చాయని , అయితే మరిన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఏడాది పాటు […]

దేశంలో కరోనా ఏ రేంజ్​లో విరుచుకుపడుతుందో చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం సెకండ్​ వేవ్​ ఉధృతి సాగుతోంది. చాలా చోట్ల ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్​ దొర‌క్క‌ రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్​ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఆస్పత్రులు ఇదే అదనుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. అయితే దేశంలో త్వరలో థర్డ్​వేవ్​ కూడా రాబోతున్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్​వేవ్​లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉండవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఫస్ట్ వేవ్ లో అసలు పిల్లలకు కరోనా […]

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ముందు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు, ఆ తర్వాత ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది క్యూలో ఉన్నారు, నెక్స్ట్ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కోటా ఉంది. ఆ తర్వాత సామాన్య ప్రజలు, అందులోనూ 50ఏళ్లు పైబడి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మొదటి ప్రయారిటీ. ఈ లిస్ట్ లో మరి చిన్నపిల్లలు ఎక్కడ? అసలు చిన్నారులకు వ్యాక్సిన్ ఇస్తారా? ఇస్తే ఎప్పుడిస్తారు, పెద్దవారిలాగా రెండు డోసులు సరిపోతాయా? లేక […]