More

వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు వేరొకరికి ఫార్వర్డ్‌ చేసేటప్పుడు ఆ ఫొటో లేదా వీడియోతో పాటు టెక్స్ట్‌ కూడా వస్తే.. దానిని ఫార్వర్డ్‌ చేయడం కుదిరేది కాదు. ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేస్తే కేవలం ఇమేజ్‌/వీడియో మాత్రమే వెళ్తుంది.

ట్విట్టర్లో బ్లూటిక్ ఉండాలంటే వెరిఫైడ్ కస్టమర్ 1600 రూపాయలు చందా కట్టాల్సిందే. ఈ ప్లాన్ అమలులోకి వచ్చిన 90రోజుల్లోగా సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే వారందరికీ టిక్ మార్క్ తీసేస్తారు.

సిటీల్లో చదువుకున్న వాళ్లతో పోలిస్తే గ్రామాల్లో ఉండే స్టూడెంట్స్‌కు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి

వాట్సాప్‌ కొత్తగా గ్రూప్ కాలింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. జూమ్, గూగుల్ మీట్ తరహాలో ఎక్కువమంది యూజర్లు ఒకేసారి కాల్‌లో పాల్గొనేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. ‘క్రియేట్‌ కాల్‌ లింక్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌

మినీ వ్యానులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లు కాగా, ఒకరు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక వాసిగా గుర్తించారు.

పిల్లలకు సెపరేట్ ట్యాబ్ లేదా మొబైల్ ఉంటే దానిపై రిమోట్ యాక్సెస్ పేరెంట్స్ దగ్గర ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండా ఫ్యామిలీ లింక్ యాప్ నిరోధిస్తుంది.

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర దక్షిణాదిన ప్రారంభమైంది. ఈ యాత్రకు బహుళ వర్గాల నుంచి స్పందన వస్తున్నది. విభిన్న శ్రేణులకు చెందిన వారు రాహుల్‌ యాత్రలో భాగస్వాములవుతున్నారు. ఈ యాత్ర ఉత్తరాదిన ప్రారంభించి వుంటే అక్కడ తిరిగి కాంగ్రెస్‌ పుంజుకోడానికి అవకాశం ఉండేది కదా అన్నవారు లేకపోలేదు.

ఈ రోజు అనేక దేశాల్లో వాట్సప్ డౌన్ అయిపోయింది. దాదాపు 2 గంటల పాటు వాట్సప్ లో మెసేజ్ లు పంప లేక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫిలిప్స్ కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తమ సంస్థ ప్రదర్శనపై ప్రభావం చూయించాని, అందువల్ల తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

జీవితాల్లో చీకటిని పోగొట్టి వెలుగులు నింపే దీపావళి పండుగను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకుంటారు. కొన్నిచోట్ల మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు కూడా సంబరాలు జరుగుతాయి.