కేటీఆర్ క్వాష్ పిటిషన్.. 15వ తేదీన విచారిస్తాం
సుప్రీం కోర్టు సీజేఐ ధర్మాసనం
BY Raju Asari9 Jan 2025 11:51 AM IST

X
Raju Asari Updated On: 9 Jan 2025 6:33 PM IST
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.రేపు విచారించాలన్న కేటీఆర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని తిరస్కరించింది, ఈ నెల 15న లిస్ట్ చేసినందున ఆ రోజే విచారిస్తామని సీజేఐ ధర్మాసనం చెప్పింది. అంతకుముందు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
Next Story