Crime

ఈ మధ్యకాలంలో రోజుకో కొత్తరకం సైబర్ స్కామ్ పుట్టుకొస్తుంది. మోసం చేయడానికి కొత్తకొత్త ఎత్తుగడలు ఆలోచిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని దాదాపు అదుపులోకి తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.

ఈ ఘటనలో 52 మంది మృతిచెందగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కోర్టు విచార‌ణలో నిందితుడు తాను విద్యార్థినిని తాకిన మాట నిజ‌మేన‌ని అంగీక‌రించాడు. తాను స‌ర‌దాగానే అలా చేశాన‌ని కోర్టుకు వివ‌రించాడు. వాదోప‌వాదాల అనంత‌రం న్యాయ‌స్థానం తాజాగా అత‌డిని నిర్దోషిగా ప్ర‌క‌టిస్తూ తీర్పు చెప్పింది.

2021 అక్టోబ‌ర్ నుంచే పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఓ వ్య‌క్తితో ప‌రిచ‌యం పెంచుకున్న స్కాట్‌.. త‌న విధుల్లో భాగంగా స్థానిక మెడిక‌ల్ స్కూల్ నుంచి అవ‌య‌వాల‌ను సేక‌రించి.. వాటిని అత‌డికి ఆన్‌లైన్‌లో అమ్మేసేది.

ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూ‍ంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించిన 93 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయిస్, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారు.

గొడ‌వ స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత తిరిగి విమానం టేకాఫ్ అయింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే మ‌ళ్లీ వారు గొడ‌వ మొద‌లుపెట్టారు. ఈసారి అది తారాస్థాయికి చేరింది.

2018లోనే బాలేష్ ధ‌న్‌క‌డ్ కీచ‌క ప‌ర్వం వెలుగు చూసింది. ఇత‌ర మ‌హిళ‌ల‌తో స‌న్నిహితంగా ఉన్న డ‌జ‌నుకు పైగా వీడియోల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కఠిన ఉపవాసం ప్రారంభించిన 47 మంది చివరికి తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరినీ పాస్టర్ తెల్లటి ప్లాస్టిక్ షీట్ లో చుట్టి షాకహోలా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టించాడు.

రెండు రోజుల వ్య‌వ‌ధిలో వేర్వురు ప్రాంతాల్లోని ఆరుగురు మ‌హిళా టీచ‌ర్లు ఇలాంటి వ్య‌వ‌హారాల్లో అరెస్ట్ కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.