Crime
కొన్నిరోజుల క్రితం ఓ రేంజ్ లో హడావిడి చేసిన బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది.
నాగయ్య కుటుంబం కర్మకాండ కార్యక్రమాన్ని ముగించుకుని బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు చక్రాయపేట నుంచి వేంపల్లి, ఎర్రగుంట్ల, కడప మీదుగా గువ్వలచెరువుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
శంబటి అనే మహిళ 2012 నుంచి ఉద్యమంలో చురుగ్గా ఉండేవారని, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బీజాపూర్లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు బాలికను విచారించగా, ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
పేలుడు సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి.
మధ్యాహ్నం వేళ సైకిల్పై వెళుతుండగా స్థానిక అగాడి వీధిలో తెగి పడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు.
తాజా గొడవలు తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. తన ఇంటిలో కీలకమైన డాక్యూమెంట్లు ఉండడంతో వాటిని తీసుకెళ్లేందుకు తాడిపత్రికి వచ్చినట్లు చెప్పారు పెద్దారెడ్డి.
డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా పిల్లలపై లైంగిక దాడికి యత్నించినట్లు తేలింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా ముందు స్పందించలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదుచేశారు.
డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్సింగ్ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పంజాబ్ రాష్ట్రమని, తానొక అనాథనని తొలుత బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు.
. ఈ హత్యను మొదట వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మంత్రి నారా లోకేష్, ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించింది. కానీ సొంతపార్టీ వాళ్లే చంపారని తేలడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదు.