ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోలు మృతి
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది
BY Vamshi Kotas9 Feb 2025 11:22 AM IST
![ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోలు మృతి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోలు మృతి](https://www.teluguglobal.com/h-upload/2025/02/09/1401762-ecounter.webp)
X
Vamshi Kotas Updated On: 9 Feb 2025 2:35 PM IST
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story