ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. మరోసారి తనదైన శైలిలో కేంద్రంపై చమత్కార బాణాలు విసిరారు. ఏప్రిల్ 1 ని అందరూ ఫూల్స్ డే గా పరిగణిస్తారు. అయితే ఇకపై ఏప్రిల్ 1ని ఫూల్స్ డే గానే కాకుండా అచ్చేదిన్ దివస్ గా కూడా జరుపుకోవాలంటూ ఓ కార్టూనిస్ట్ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఆ కార్టూన్ ని కోట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంపై చెణుకులు విసిరారు. […]
Author: Sarvi
ఆమధ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ హడావిడి చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లకు హాజరవుతున్నా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి చెమటలు పట్టిస్తున్నారు. పార్టీ ఆయన్ను బయటకు పొమ్మనలేక, ఆయన వాగ్బాణాలు తట్టుకోలేక సతమతం అవుతోంది. ఈ దశలో కేసీఆర్ జాబ్ మేళా, జగ్గారెడ్డికి ఓ ఆయుధంలా మారింది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ గురించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయడంపై వ్యక్తిగతంగా హర్షం […]
ఇంటిని మోడ్రన్ గా డిజైన్ చేయడం అందరూ చేసేదే. అందుకే ఇప్పుడు చాలామంది డిఫరెంట్ గా ఇంటికి వింటేజ్ టచ్ ఇస్తున్నారు. పాతకాలం నాటి వస్తువులు, వింటేజ్ క్రాఫ్ట్స్ తో ఇంటిని వింటేజ్ హోమ్ గా మార్చొచ్చు. ఇంటిని వింటేజ్ లుక్ తేవాలంటే వింటేజ్ వస్తువులు కొన్ని కావాలి. అయితే పాత వస్తువులు వేరు, వింటేజ్ వస్తువులు వేరు. ఇంటికి వింటేజ్ లుక్ తీసుకురావాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని వింటేజ్ స్టైల్ లో అలంకరించడం […]
కరోనా కష్టాలు తొలగిపోతున్న దశలో ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, హర్యానా.. ఇతర కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో తరగతి గది బోధన మొదలైంది. దేశవ్యాప్తంగా 26కోట్లమంది పిల్లలు తిరిగి స్కూళ్లకు రావడం మొదలు పెట్టారు. ఏడాదిన్నర భారీ గ్యాప్ తర్వాత వీరంతా ఆన్ లైన్ క్లాస్ ల నుంచి ఆఫ్ లైన్ క్లాసులకు వస్తున్నారు. అయితే ఇలా వచ్చినవారిపై నేషనల్ కొయలేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఓ సర్వే […]
కరోనా వల్ల వచ్చిన సామాజిక మార్పుల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యతో సతమతం అవుతున్న తొలిదేశం చైనా కాగా, మలిదేశం భారత్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తర్వాత ఊబకాయుల లెక్కలు తీస్తే.. చైనాలో అత్యథికంగా 1.53 కోట్లమంది బాలలు ఉండగా, భారత్ లో ఊబకాయంతో బాధపడుతున్న బాలల సంఖ్య 1.44కోట్లు గా తేలింది. కొవిడ్ రాక మునుపు దేశంలో 10నుంచి 13శాతం మంది పిల్లల్లో మాత్రమే ఉన్న ఊబకాయ సమస్య.. కొవిడ్ తర్వాత […]
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ధర్డ్ వేవ్ వస్తుందన్న భయం ఉన్నప్పటికీ అలాంటి సూచనలేవీ కనిపించకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రాబోయే పండుగల సీజన్ లో జాగ్రత్తగా లేకపోతే థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కరోనా కేసులు అమాంతం పెరగడానికి, థర్డ్ వేవ్ ముంచుకురావడానికి పెద్దగా సమయమేమీ పట్టదని, ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం సూచిస్తోంది. రాబోయే అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని కోవిడ్ టాస్క్ […]
కరోనా పుణ్యమా అని పిల్లలు స్కూల్ కు వెళ్లి రెండేళ్లయింది. స్కూల్ ఉంటే టైంకి స్కూల్ కు వెళ్లడం, టైంకి తినడం, ఆటలు ఆడడం లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. కానీ గత రెండేళ్లుగా పిల్లలు ఇంటికే పరిమితమవ్వాల్సి రావడంతో.. ఎలాంటి శారీరక వ్యాయామం లేక, ఆహారపు అలావాట్లలో మార్పులొచ్చి పిల్లల్లో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. గత ఏడాది నుంచి పిల్లల్లో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నట్టు కొన్ని స్టడీలు చెప్తున్నాయి. కరోనా మహమ్మారికి ముందు 10 నుంచి 13శాతం […]
పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో లోక్ సభ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ అనే వార్తలు రావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత లభించింది. అయితే ఇదివరకే దీనిపై కేంద్రం స్పష్టతనివ్వగా.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మరోసారి సమాధానం రూపంలో నియోజకవర్గాల పునర్విభజనపై క్లారిటీ వచ్చింది. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావించారంతా. […]
కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులను కబళించింది, సెకండ్ వేవ్ మధ్యవయస్కులవారిపై తీవ్ర ప్రభావం చూపించింది, థర్డ్ వేవ్ కచ్చితంగా చిన్నారులకు ప్రమాదంగా మారుతుంది. ఇదీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం. కానీ థర్డ్ వేవ్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడానికి ఎక్కడా శాస్త్రీయమైన ఆధారాలు లేవు, ఇది కేవలం ఊహాజనితమైన హెచ్చరిక మాత్రమే. అయినా సరే సెకండ్ వేవ్ వల్ల వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా, థర్డ్ వేవ్ లో పిల్లలకు వచ్చే ముప్పుని నివారించడానికి ఇప్పటికే వివిధ […]
ప్రోటీన్ ఆధారిత టీకా అయిన మోడెర్నా.. పిల్లలకు రక్షణ కల్పించే టీకాగా పనికొస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. సైన్స్ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించిన కథనంలో కోతి పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్దరణ అయినట్లు పేర్కొన్నారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టీకాలు ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు జరిగిన ప్రయోగాల్లో మోడెర్నా వ్యాక్సిన్ సరైన ఫలితాలను ఇచ్చాయని , అయితే మరిన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఏడాది పాటు […]