Author: Sarvi

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. స్థానికంగా అంతా అస్తవ్యస్థమైపోయింది. ప్రపంచ దేశాలు నిత్యావసరాల రూపంలో సాయం అందిస్తున్నా పరిస్థితి అదుపులో లేదు. పోనీ అయిందేదో అయిపోయింది ఇప్పుడేం చేయాలి. ప్రభుత్వం మారితే పరిస్థితి మారుతుందా..? ఎన్నికలు జరపాలా..? అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదీ ఇప్పుడు అక్కడ ఉన్న అనిశ్చితి. ప్రతిపక్ష నాయకుడిని అధికారం తీసుకోవాలని అధ్యక్షుడు కోరినా ససేమిరా అనడం విశేషం. శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం […]

Read More

షుగర్ అనేది నయం కాని వ్యాధి. కానీ దాన్ని ముందుగానే పసిగట్టి, మందులు తీసుకుంటే మాత్రం దానితో ఎలాంటి ప్రమాదం ఉండదు. 40 ఏళ్లు దగ్గరికి వచ్చే సమయంలో ప్రతి వ్యక్తినీ షుగర్ పలకరించే అవకాశం ఉంది. అప్పటికే జరగరాని నష్టం జరిగి ఆ తర్వాత షుగర్ ని కనిపెట్టడం కంటే.. ముందుగానే ప్రమాదాన్ని పసిగడితే మాత్రం నష్టాన్ని తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, ఆహార, జీవన శైలిలో మార్పులు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సంకేతాలివే.. ఎలాంటి అనారోగ్యం […]

Read More

మండే ఎండల్లో వేడి తాపాన్ని తగ్గించడానికి చల్లని పానీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగని బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్‌ తాగితే ఉపయోగం లేదు. సమ్మర్ కోసం ఇంట్లోనే చల్లని కూలర్ డ్రింక్స్ తయారుచేసుకోవచ్చు. ఎలాగంటే.. సమ్మర్‌లో కొన్ని డ్రింక్స్‌ను తాగడం వల్ల వేసవి తాపం నుంచి రిలీఫ్ కలగడంతో పాటు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాంటి కొన్ని డ్రింక్స్ ఇప్పుడు చూద్దాం. లైమ్ మింట్ కూలర్ మిక్సీ జార్‌లో కొద్దిగా నిమ్మరసం పిండి, అందులో కొన్ని […]

Read More

మే నెలలో ఎండలు మండిపోతుంటాయి. పైగా ఈ నెలలో చాలామంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. అందుకే ఇంట్లో చల్లదనం కోసం చాలామంది ఏసీ లేదా కూలర్లు కొంటుంటారు. మే నెలలో ఏసీ, కూలర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోతాయి. అయితే ఏసీ లేదా కూలర్ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ముఖ్యం. అవేంటంటే.. ఎయిర్ కూలర్స్‌లో పర్సనల్‌ కూలర్స్, డిసర్ట్‌ కూలర్స్‌ అనే రెండు రకాలుంటాయి. మీరుండే గది సైజుని బట్టి కూలర్లను ఎంచుకోవాలి. అలాగే […]

Read More

భౌగోళిక, స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోరకమైన ఆహార అలవాట్లు, వ్యవహారాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు అందరికీ మంచివే. అయితే ఆ అలవాట్లు కట్టు తప్పితే.. అసలుకే మోసం వస్తుంది. ధనిక దేశాలన్నీ ఇప్పుడి ఇదే రకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా ఒబెసిటీతో బాధపడుతోందని, ఓ భయంకరమైన అంటువ్యాధిలా ఒబెసిటీ ఐరోపాను పట్టిపీడిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఐరోపాలోనే ఎందుకు..? ఐరోపా వాసుల ఆహార అలవాట్లు, పనివేళలు క్రమంగా మారిపోతున్నాయి. […]

Read More

డెల్టా వేరియంట్ – వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా, తీవ్రత ఎక్కువ. ఒమిక్రాన్ – తీవ్రత తక్కువ, వ్యాప్తి బాగా ఎక్కువ.. ఎక్స్ఇ వేరియంట్ – వైరస్ వ్యాప్తి అత్యథికం.. తాజాగా ఈ ఎక్స్ఇ వేరియంట్ భారత్ లో కూడా బయటపడింది. మొదట ఇది బ్రిటన్ లో వెలుగు చూసింది. ఆ తర్వాత ఇతర దేశాల్లో కూడా ఈ వేరియంట్ వ్యాపించింది. గుజరాత్, మహారాష్ట్రలో ఎక్స్ఇ రకం కొవిడ్ వైరస్ వ్యాపిస్తోందని గతంలో ప్రచారం జరిగినా దాన్ని కేంద్రం అధికారికంగా ధృవీకరించలేదు. […]

Read More

సాధారణంగా వేసవిలో.. అంటే మే నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ తో పోల్చి చూస్తే మే లోనే ఎండలు మండిపోతాయి. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఉగ్రరూపం దాల్చిన సూర్యుడు.. మేలో ఇంకెంత భయపెడతాడోననే అనుమానాలున్నాయి. కానీ ఈ ఏడాది వరకు మే నెల కూల్ కూల్ గా వెళ్లిపోతుందని అంచనా వేస్తోంది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). ఏపీకి సంబంధించి పగటి ఉష్ణోగ్రతలు మే నెలలో సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. […]

Read More

ఏడాదికేడాది వేసవి మరింత వేడిగా మారిపోతోంది. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల స్పష్టంగా తెలుస్తోంది. వేడిగాలులతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి కారణం ఎవరు..? చేజేతులా పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్న ప్రజలే వాతావరణ మార్పులకి కారణం. పర్యావరణ హితమైన నిర్ణయాలు తీసుకోలేని, తీసుకున్నా రాజకీయ స్వలాభాలకోసం అమలు చేయలేని పాలకులే దీనికి కారణం. ప్రపంచ దేశాల సంగతి పక్కనపెడితే.. భారత్ లో కూడా ఏడాదికేడాది వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతోంది, దక్షిణ భారతం తుపాన్లు, వరదల్లో […]

Read More

డిజిటల్ పేమెంట్స్, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. ఆఖరుకి బిచ్చగాళ్లు కూడా చిల్లర డబ్బుల్ని పేటీఎం చేయాలని అడుగుతున్న రోజులివి. పర్స్ లేకపోయినా పర్లేదు, జేబులో ఫోన్ ఉంటే చాలు ఎక్కడ, ఎవరికి డబ్బులు కావాలన్నా వెంటనే బదిలీ చేయొచ్చు. కానీ దేవాలయాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ ఇంకా జోరందుకోలేదు. హుండీలో వేసే కానుకుల బదులు నేరుగా దేవస్థానం బోర్డ్ కి నగదు బదిలీ చేయాలంటూ కొన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ […]

Read More

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం అనేది తర్వాత సంగతి. ముందు ఈ నాయకుల మధ్య విభేదాలు ఎప్పుడు సమసిపోతాయా అని ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని నాయకులే స్వయంగా చెబుతుంటారు. కానీ ఆ స్వేచ్ఛను ఇష్టానుసారం వాడేసి.. పార్టీ పరువు తీస్తున్నారని సీనియర్లపై క్యాడర్ మండిపడుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ […]

Read More