Author: Sarvi

పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఆ పార్టీ అధినేత ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. విధి విచిత్రం. 73ఏళ్ల వయసులో రాజకీయాలనుంచి వైదొలగాలనుకుంటున్న ఆ మాజీ ప్రధాని తిరిగి దేశానికి నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ విచిత్రం శ్రీలంకలో జరిగింది. ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్సే వైదొలగిన తర్వాత శ్రీలంక రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు రణిల్ విక్రమ సింఘేని తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే. ప్రస్తుత ఆర్థిక […]

Read More

ఆధునిక యుగంలో కూడా నియంతలా పాలిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశ ప్రజలను కట్టడి చేయడంలోనే కాదు, కరోనా కట్టడిలోనూ నియంత అనిపించుకున్నారు. కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న తొలిదశలో ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేశారు. ప్రపంచంతో బంధాలు తెంపేసి వైరస్ కి నో ఎంట్రీ చెప్పేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రపంచంలో కరోనా జాడ ఎరగని దేశం ఏదైనా ఉందీ అంటే అది ఉత్తర కొరియానే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ […]

Read More

గుంటూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టినా భర్త సురేష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. కత్తెర సురేష్‌ హార్వెస్ట్ ఇండియా సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. నిబంధనలకు విరుద్దంగా విదేశీ నిధులను పొందారన్న అభియోగాలపై సీబీఐ అతడిపై కేసు నమోదు చేసింది. అటు కత్తెర సురేష్‌పై బాలల హక్కుల జాతీయ కమిషన్‌ కూడా స్పందించింది. మైనర్ల అక్రమ దత్తతు, విదేశాలకు తరలింపు వ్యవహారంలో కత్తెర సురేష్‌పై బాలల కమిషన్‌ లో ఫిర్యాదు నమోదు అయింది. ఈ వ్యవహారంలో […]

Read More

మనదేశంలోని మధ్య వయస్కుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి రక్తపోటు ఉందని తాజా అధ్య‌యనాలు చెప్తున్నాయి. అసలెందుకు ఈ సమస్య ఇంతగా వేధిస్తోంది. గణాంకాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఎంఆర్ నిర్వహించిని తాజా సర్వేలో దేశంలో ప్రతీ నలుగురి వయోజనుల్లో ఒకరికి హై బీపీ సమస్య వేధిస్తుందని వెల్లడైంది. వీరిలో కేవలం 12 శాతం మంది మాత్రమే బీపీని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారని మిగతా వారు బీపీతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ సర్వేలో తేలింది. స్టాటిస్టిక్స్ ఇవే.. […]

Read More

బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి. అందుకే దాన్ని గురివింద గింజ పార్టీ అంటారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ నీచ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఓ ఐపీఎస్ అధికారి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కేడర్ కి చెందిన రవీంద్రనాథ్ ప్రభుత్వ తీరుని నిరశిస్తూ రాజీనామా చేశారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్‌ మెంట్ డీజీపీగా పనిచేస్తున్న రవీంద్రనాథ్ ని ఇటీవలే కర్నాటక పోలీస్ ట్రైనింగ్ వింగ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తనను […]

Read More

ఇటీవల భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగించింది. ఓ దశలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కొనసాగింది, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగింది. ఢిల్లీలో ఆర్ వేల్యూ 2 కంటే పెరగడంతో ఫోర్త్ వేవ్ వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో మాస్క్ ల నిబంధనను అందుకే తిరిగి తీసుకొచ్చారు. అయితే ఈ దశలో కేసుల సంఖ్య మళ్లీ తగ్గుతుండటం గమనార్హం. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20వేల […]

Read More

శ్రీలంక అనగానే ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ రాముడు-సీత గుర్తొస్తారు. మన పక్కన ఉన్న పాకిస్తాన్ అంటే వైరం, బంగ్లాదేశ్ అంటే కాస్త ద్వేషం, నేపాల్, భూటాన్ అంటే పెద్ద పట్టింపు ఉండదు. కానీ శ్రీలంక అంటే ఎక్కడో ప్రేమ. భారతదేశపు కన్నీటి చుక్క అని ఎన్నో దశాబ్దాలుగా పేరు ఉన్న శ్రీలంక.. ఇవ్వాల నిజంగానే ఒక దుఖః దేశంగా మిగిలింది. గ్రేటర్ హైదరాబాద్ జనాభా కంటే కాస్త ఎక్కువ ఉండే ఆ దేశం ఇప్పుడు పూర్తి […]

Read More

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారాన్ని ఆయా కాలాలకు అనుగుణంగా మారుస్తుండాలి. సీజన్‌ను బట్టి పండే కాయగూరలను తినడం ద్వారా ఆయా సీజన్లలో వచ్చే రుగ్మతలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. మరి ఈ సీజన్‌లో అస్సలు మిస్ అవ్వకూడని ఫుడ్స్ ఏంటంటే.. సీజన్స్ వారీగా పండే పండ్లు, కూరగాయల్లో ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పైగా ఇవి రసాయనాల సాయం లేకుండా సహజంగా పెరుగుతాయి కాబట్టి వీటిలో పోషకాలు ఎక్కువ. సీజనల్ పండ్లు, కూరగాయలను డైట్‌లో చేర్చుకోవడం […]

Read More

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు రోజుకూ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు శాంతియుతంగానే కొనసాగిన నిరసనలు, ర్యాలీలు ఇప్పుడు హింసాత్మకంగా మారడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తం అయ్యాయి. తాజాగా కొలంబోలో ఆందోళన కారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. గొడవలు జరుగుతున్న సమయంలో అటువైపు కారులో వెళ్తున్న అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకొరాలా హత్యకు గురయ్యారు. మొదట నిరసనకారులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో […]

Read More

శ్రీలంకలో దేశవ్యాప్త నిరసనలు తీవ్రతరం అవుతుండగా, శ్రీలంక ప్రధాన మంత్రి మహీందా రాజ‌ప‌క్స‌ సోమవారం రాజీనామా చేశారు. మహీందా నిర్ణయం కొత్త మంత్రివ‌ర్గం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. దేశంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారంగా ప్రధాని పదవి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు గోట్‌బయ రాజ‌ప‌క్స‌ శుక్రవారం ప్రత్యేక సమావేశంలో ప్రధానిని అభ్యర్థించినట్లు శ్రీలంకకు చెందిన డైలీ మిర్రర్ నివేదించింది. ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో, అధ్యక్షుడు రాజ‌ప‌క్స‌ అఖిలపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి […]

Read More