Author: Sarvi

మహానాడులో చంద్రబాబు దగ్గరుండి మరీ తొడలు కొట్టిస్తున్నారని, బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ అంటే తొడలు-దేహం-పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీబీఎన్ కి కూడా కొత్త నిర్వచనం ఇచ్చారు సాయిరెడ్డి. సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదని, చంద్ర బూతుల నాయుడు అని అన్నారు ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం అని ప్రశ్నించారు. మిగతావారు తిడుతుంటే చంద్రబాబు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. సొంత […]

Read More

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్) తక్షణం ఎరువుల ఉత్పత్తిని నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఆదివారం నోటీసు జారీ చేసింది. అంతేకాక కంపెనీకీ చెందిన 12 లక్షల రూపాయల హామీ మొత్తాన్ని జప్తు చేసింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోపాటు టీఆర్ఎస్ కు చెందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు పీసీబీ సభ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్రం ఇటీవలే ఆర్‌ఎఫ్‌సిఎల్ […]

Read More

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం ఇంకా మూడేళ్లు మాత్రమే జీవిస్తారా ? క్యాన్సర్ వల్ల అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందా ? ఆయన కంటి చూపు వేగంగా కోల్పోతున్నారా ? ఈ ప్రశ్నలన్నిటికీ వెస్ట్రన్ మీడియా అవుననే సమాధానాలు చెబుతోంది. 69 ఏళ్ళ పుతిన్ చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారని, అతని ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోందని రష్యా వైద్యులను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఎఫ్‌ఎస్‌బీ (Federal Security Service) అధికారి బోరిస్‌ కార్పిచ్కోవ్ […]

Read More

ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడక ముందే కొన్ని దేశాల్లో మంకీపాక్స్ (Monkey pox) వైరస్ కలకలం సృష్టిస్తుంది. దాదాపు 20 దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించి, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే 200పైగా కేసులు వెలుగు చూడగా.. మరో 100పైగా అనుమానిత కేసులు బయటపడ్డాయి. మన దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ జాడ లేకపోయినా.. అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే ప్రారంభ దశలోనే మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఇప్పటి […]

Read More

రకరకాల కారణాల వల్ల చాలామందికి పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్‌ లాంటివి చదివే అవకాశం ఉండదు. ఇలాంటి వాళ్ల కోసం కొన్ని ఇన్‌స్టంట్ జాబ్ ఒరియెంటెడ్ కోర్సులు రెడీగా ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పదవ తరగతి తర్వాత చదువు కొనసాగించలేని వాళ్లు లేదా ఆర్ధిక స్థోమత లేని వాళ్లు ఏదో ఒకటి నేర్చుకుని త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారు. అలాంటి వారు కొన్ని జాబ్ ఒరియెంటెడ్ కోర్సులను నేర్చుకుని, తగిన స్కిల్స్ అలవర్చుకోవడం ద్వారా […]

Read More

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కోట్లాది మంది అత్యవసర చికిత్స అవసరమై ఆసుపత్రుల్లో ఉండిపోయారు. ఐసీయూల్లో వెంటిలేటర్లపై ఉండి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎన్నో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా చికిత్స సమయంలో వెంటిలేటర్లపై ఉండి ప్రాణాలను రక్షించుకున్న చాలా మంది ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, […]

Read More

అమెరికాలోని టెక్సాస్ నగరం మారో సారి కాల్పుల మోతతో హోరెత్తింది. ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించిన ఓ టీనేజ్ ముష్కరుడు కనీసం 19 మంది పిల్లలను, ఇద్దరు పెద్దవారిని హతమార్చాడు. ఒక దశాబ్ద కాలంలో ఇదే అత్యంత దారుణమైన కాల్పుల ఘటన‌గా రాష్ట్ర గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ పేర్కొన్నారు. ఆంటోనియోకు పశ్చిమాన 130 కిమీ దూరంలో ఉన్న టెక్సాస్‌లోని ఉవాల్డే పట్టణంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లో మంగళవారం ఉదయం అటోమేటిక్ రైఫిల్ తో ప్రవేశించిన 18 […]

Read More

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పై మరో సారి హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. అయితే దాన్నించి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలో ఈ హత్యాయత్నం జరగడం గమనార్హం. ఈ విషయాన్ని కూడా ఉక్రెయిన్ మిలటరీ అధికారే బైటపెట్టారు. నల్ల సముద్రం-కాస్పియన్‌ సీ మధ్య ఉన్న కాకసస్‌ ప్రాంతంలో పుతిన్‌పై దాడి జరిగిందని, ఆదాడి నుంచి ఆయన సురక్షితంగా బైటపడ్డాడని ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ కైర్య్లో బుడానోవ్ […]

Read More

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మరిచిపోలేం. అయితే అనారోగ్యాలు, మరణాలే కాదు లక్షలాది మందిని పేదరికంలోకి తోసింది. వందల మందిని బిలయనీర్లను చేసింది. ఆక్స్‌ఫామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజ్ చేసిన నూతన‌ స‌ర్వే రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా కాలంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి 30 గంట‌ల‌కు ఒక కొత్త బిలియ‌నీర్ పుట్టుకవ‌చ్చిన‌ట్లు ఆక్స్‌ఫామ్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ కాలంలో 573 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారని నివేదిక తెలిపింది.అలాగే […]

Read More

తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబ‌య రాజపక్స ఈ నెల 6వ తేదీ నుంచి ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ద రాత్రి ఎమర్జన్సీని ఎత్తి వేసింది ప్రభుత్వం. ఒకవైపు ఆకలితో జనం ఆహా కారాలు….. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు రెండవ సారి రెండు వారాల క్రితం ఎమర్జన్సీ విధించారు. ఎమర్జన్సీ ఇచ్చిన అధికారాలతో సైన్యం ప్రజలపై విరుచుకపడింది. ప్రజలపై విచక్షణారహిత దాడులు జరిగాయి. […]

Read More