Author: Sarvi

సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం 2 శాతం కమిషన్ వసూలు చేయడానికి సిద్ధమైందని, ఇది మరో వడ్డింపు అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. సినిమా టికెట్లపై భవిష్యత్తులో వసూలు చేయబోయే 1.95 శాతం కమిషన్ లో 0.95 శాతం సర్వీస్ ప్రొవైడర్ కు, మిగిలిన 1 శాతం సినీ పరిశ్రమ అభివృద్ధికి అంటూ స్పష్టం చేసింది. కొత్త జీవోలో ఏముంది..? ఆన్ లైన్ లో సినిమా టికెట్లను అధికారికంగా విక్రయించేందుకు […]

Read More

ఆత్మకూరు ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి విక్రమ్‌ రెడ్డితో పాటు ఎనిమిది మంది నామినేషన్‌ వేశారు. బై పోల్‌కు దూరం అని టీడీపీ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో లక్ష ఓట్ల మెజార్టీని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి నేతృత్వంలో వ్యూహా రచన చేస్తోంది. ఆత్మకూరులో మొత్తం 2 లక్షల 33 వేల 330 మంది ఓటర్లు. […]

Read More

పొత్తులపై పవన్‌ కల్యాణ్ మరింత స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన సూచనలు చేశారు. ప్రస్తుతం జనసేన ముందు మూడు మార్గాలున్నాయని.. 1- బీజేపీ- జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 2- జనసేన-బీజేపీ- టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, 3- జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ మూడింటిలో దేనికైనా జనసేన సిద్ధంగానే ఉందని.. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న మాటను తాము నమ్ముతానన్నారు. ఈ సందర్బంగా తాను […]

Read More

ఇటీవల నిర్వహించిన మహానాడుపై టీడీపీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా తమకు బలం పెరిగిందని వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అన్నట్టుగా ఆ పార్టీ నేతలు, ఓ వర్గం మీడియా తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మహిళా నేత, సంస్కృత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి టీడీపీకి ఓ సవాలు విసిరారు. ‘తెలుగుదేశం పార్టీ బలపడిపోయిందని తెగ ఊదరగొడుతున్నారు కదా.. మరి మీకు ధైర్యం ఉంటే త్వరలో […]

Read More

తిరుమల నడకదారి భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి చేరుకుంటారు. రెండుచోట్లా మెట్లపై రేకులతో షెడ్లు ఏర్పాటు చేసి ఉంటారు. ఎండ, వాన నుంచి వారికి రక్షణ ఉంటుంది. అయితే అలిపిరి మార్గంలో మోకాలి మెట్టు నుంచి అక్కగార్ల గుడి వరకు రోడ్డుపై నడవాల్సి ఉంటుంది. ఎండవేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆ దారిపై నడవాలంటే కాళ్లు బొబ్బలెక్కుతాయి. కాలినడకన వచ్చే భక్తులు చెప్పులు వేసుకోరు కాబట్టి.. ఆ కాస్త దూరం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. […]

Read More

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాల నేపథ్యంలో అప్పుడే రాష్ట్రంలో ఎలక్షన్ మూడ్ మొదలైంది. ఈ సారి మనం 175 సీట్లు గెలవలేమా? అని సీఎం జగన్ తన పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేసి.. కీలక నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే కొన్ని జిల్లాల్లో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న […]

Read More

చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ రాజకీయంగా పార్టీని నిలబెట్టేందుకు వేస్తున్న కొన్ని ఎత్తులు మాత్రం ఇబ్బందికరంగానే ఉన్నాయి. పరోక్షంగా వారిద్దరూ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచేస్తున్నారు. మరి ముఖ్యంగా అమాయక యువత వీరి లక్ష్యాలకు చిక్కుకుంటోంది. రాష్ట్రంలో ఎదో అలజడి నడుస్తోందన్న భావన కలిగించేందుకు.. రెచ్చిపోవాలని టీడీపీ శ్రేణులు ఆ పార్టీ నాయకత్వం చాలా కాలంగా సంకేతాలు ఇస్తూ వస్తోంది. దాంతో అధికార ప్రతినిధుల నుంచి ఐ- టీడీపీ సభ్యుల వరకు అనుచిత మాటలు, పోస్టులకు ఏమాత్రం […]

Read More

ఆధునిక కాలంలో కూడా ఇంకా అనాగరిక చట్టాలను అమలు చేస్తున్న వారు అక్కడక్కడా ఉన్నారు. కుల పెద్దల పేరుతో అమాయక గిరిజనుల జీవితాలతో ఆడుకునే పెద్దమనుషులూ ఉన్నారు. అలాంటి అనాగరిక ఘటనే మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో జరిగింది. 33 ఏళ్ల సింగన్న అనే వ్యక్తికి మరణ శిక్ష విధించారు సవర గిరిజన పెద్దలు. ఆ శిక్షను అమాయకంగా అమలు చేశారు సింగన్న కుటుంబ సభ్యులు. అతడిని ఓ గదిలో బంధించి చంపేశారు. సింగన్న మానసిక వికలాంగుడు. […]

Read More

టీడీపీకి దివ్యవాణి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నేతలెవరూ ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీని, నేతలను ఇష్టానుసారం తిట్టి బయటకు వచ్చినా.. ఆమెను లైట్‌గానే తీసుకున్నారు. తనను అవమానించారంటూ పలువురి పేర్లు చెప్పినా.. వాళ్లు మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు ఆమె గురించి కౌంటర్లు ఇస్తే.. దివ్యవాణి పాపులారిటీ పెరుగుతుందనే అలా టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తున్నది. దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా స్పందించారు. ఆమె మాటలను […]

Read More

చంద్రబాబుకు ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాయంతో 60 మంది ఎమ్మెల్యేలను 2001కి ముందే కేసీఆర్‌ ఏకం చేశారని.. 61 ఎమ్మెల్యేగా వెళ్లిన జ్యోతుల నెహ్రు విషయాన్ని మొత్తం చంద్రబాబుకు చెప్పేయడంతో వ్యూహం ఫలించలేదు అంటూ తెలంగాణ బీజేపీ నేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు స్పందించారు. ఒక చర్చలో జ్యోతుల నెహ్రుకు టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్‌కు మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. అప్పట్లో కేసీఆర్‌ తనను […]

Read More