Author: Sarvi

తెలంగాణలో బీజేపీ ‘త్రిపుర వ్యూహం’ అనుసరించనున్నట్టు తెలుస్తోంది.విజయమే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేలా సంఘ్ పరివార్ నాయకులు ఆ రాష్ట్రంలో విస్తృతంగా జరిపిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చినట్టు విశ్లేషణలున్నవి.బీజేపీకి రెండు శాతం ఓట్లు కూడా లేని త్రిపురలో ఆ పార్టీతోపాటు సంఘ్‌పరివార్‌ సంస్థల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసి అభివృద్ధి అజెండాను వివరించారు.దాంతో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న వామపక్షాల్ని ఓడించి భాజపా అధికారంలోకి వచ్చిందని సంఘ్‌ పరివారం చెబుతోంది.త్రిపురలో 25 […]

Read More

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా పవన్ అని అతడి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటుంటారు. అదే సమయంలో 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు.. ఏనాడూ ఎవరి వద్ద తగ్గరు అంటూ టీడీపీ నేతలు అంటుంటారు. కానీ శనివారం పవన్ కల్యాణ్ జ‌న‌సేన‌ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఇచ్చిన మూడు ఆప్షన్లు చూస్తుంటే.. సీన్ రివర్స్ అయినట్లే కనపడుతున్నది. మేం తగ్గేదే లేదు.. మీరే కాస్త తగ్గండి అని తొలిసారి […]

Read More

ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వింటే.. సీక్రెట్లు కనిపెట్టడంలో మోడీ, అమిత్ షా కంటే తానే తెలివైన వాడిని అని విష్ణువర్థన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఉంది. మైండ్‌ గేమ్‌లో భాగంగానే జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లారన్నది విష్ణు ఆరోపణ. ఆత్మకూరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో పాటు.. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాల ఏపీ పర్యాటన ఖరారైన సమయంలోనే జగన్‌ […]

Read More

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీ సమన్వయ కర్త పదవికి రాజీనామా చేశారు కానీ, పార్టీకోసం పనిచేస్తానంటున్నారు. ఆయన వ్యతిరేక వర్గం సీతంరాజు సుధాకర్ ని తాడేపల్లికి పిలిపించుకుని వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. కొద్ది రోజుల్లో వార్డు కమిటీల ఏర్పాటు చేయాల్సిన టైమ్ లో విశాఖ దక్షిణ నియోజకవర్గం పంచాయితీ వైసీపీకి తలనొప్పిగా మారే అవకాశముంది. నష్టనివారణ చర్యలు.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే […]

Read More

  నైజీరియాలో ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఓ చర్చిపై దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించగా అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో ఈ దారుణం జరిగింది ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పెంతెకోస్ట్ ఆరాధకులు చర్చికి వచ్చారు. ఆ సమయంలో చర్చిలోకి తుపాకులతో ప్రవేశించిన ముష్కరులు జనంపైకి కాల్పులు జరిపారు. దాంతో 50 మంది అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. […]

Read More

అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు చేస్తున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరిగింది. దీని వెనక టీడీపీ నేతలు, వారి అనుచరులు, ఐటీడీపీ యాక్టివిస్ట్ లు ఉన్నట్టు నిర్థారించారు పోలీసులు. దీంతో వారందరికీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నలుగురిని సీఐడీ పోలీసులు విచారణకోసం గుంటూరు కార్యాలయానికి పిలిపించడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. సీఐడీ విచారణ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. […]

Read More

కారు డ్రైవర్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఆయనకు అక్కడ రాచమర్యాదలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తోటి ఖైదీలతో అనంతబాబు గొడవ పడ్డారని, దాడిలో ఒకరికి గాయం అయిందని, అయితే అదేమంత పెద్ద గాయం కాకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని కూడా కథనాలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఈ పుకార్లు షికార్లు చేస్తుండగా.. జైళ్ల శాఖ స్పందించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలి కానీ, […]

Read More

మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఈ భూఖండంలోని 204 దేశాలకు పురుషుల, మహిళల విభాగాలలో క్రికెట్ ను అంటించడానికి కంకణం కట్టుకొంది. అయితే..మహిళా క్రికెట్లో సీనియర్ విభాగంతో పాటు అండర్ -19 విభాగంలోనూ ఐసీసీ ఖండాలవారీగా అంతర్జాతీయ టీ-20 టోర్నీలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 2022 సీజన్ అండర్ -19 క్వాలిఫైయింగ్ టోర్నీలో నేపాల్, భూటాన్ […]

Read More

విజయవంతమైన ప్రతి మహిళ వెనుక ఓ పురుషుడు ఉండటం ఎంత నిజమో.. విజేతగా నిలిచిన ప్రతికూతురు వెనుక ఓ తండ్రి ఉండి తీరుతాడన్నది అంతే నిజం. ప్రస్తుత సీజన్ రెండో గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను 21 సంవత్సరాల చిరుప్రాయంలోనే నెగ్గడం ద్వారా రికార్డుల మోత మోగించిన పోలిష్ నయావండర్ ఇగా స్వైటెక్ తన తండ్రికే అంకితమిచ్చింది. పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ కోర్టులో ముగిసిన ఫైనల్లో అమెరికన్ […]

Read More

పొత్తులపై పవన్‌ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై టీడీపీ, వైసీపీ, బీజేపీ నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నాయి. కాస్త మెత్తగా మాట్లాడితే ఎక్కడ ఎక్కువ సీట్లను జనసేన అడుగుతుందో అన్నట్టుగా టీడీపీ తమ బలాన్ని పెంచి చూపుకుంటోంది. లీడింగ్‌ పార్టీ మాదే- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ”చాలాసార్లు తగ్గానని పవన్ కల్యాణ్ అంటున్నారు. కానీ ఆయన 2019లో ఏమీ తగ్గలేదు. సొంతంగా పోటీ […]

Read More