Author: Sarvi

జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా మారేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేపట్టారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టేందుకు ఆయన వరుస పర్యటనలు కూడా చేశారు. కేసీఆర్ చొరవ చాలామందిలో కదలిక తెచ్చింది, భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. అయితే కేసీఆర్ కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికే పరిమితం అవుతారా..? ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు మద్దతిచ్చి, ప్రత్యామ్నాయ ఫ్రంట్ కి కన్వీనర్ గా ఉంటారా..? లేక కొత్త పార్టీతో ప్రభంజనమే సృష్టిస్తారా..? అనే అనుమానాలున్నాయి. వాటన్నిటినీ పటాపంచలు […]

Read More

బండి సంజయ్ పై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై బండి సంజయ్, కేటీఆర్ పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఆయన పరువుకి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలేంటీ వివాదం.. ఆమధ్య ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేటీఆర్ ని కార్నర్ చేసేలా బండి […]

Read More

వైసీపీలో అక్కడక్కడ నేతల మధ్య విబేధాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు బందరు వంతు వచ్చింది. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ ఎంపీ బాలశౌరి మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. పేర్ని నానిపై బాలశౌరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం వచ్చిన సమయంలో పేర్నినాని ముఖ్య అనుచరుడైన వైసీపీ కార్పొరేటర్ అలీ తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. ఎంపీని బూతులు తిడుతూ కార్పొరేటర్ అలీ రెచ్చిపోయాడు. ముస్లిం శ్మశానవాటికను పరిశీలించేందుకు ఎంపీ వెళ్లిన సమయంలో […]

Read More

గన్నవరం వైసీపీలో అంతర్గత విభేదాలు ఇంకా చల్లారినట్టు లేవు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీయే వైసీపీ తరపున పోటీ చేస్తారంటూ ఆమధ్య సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. పరోక్షంగా అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి కాస్త తగ్గమని సూచించింది. అయితే యార్లగడ్డ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. వంశీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అభ్యర్థి ఎవరో అధిష్టానమే తేలుస్తుంది.. గత ఎన్నికల్లో తాను ఓ విలన్ తో పోటీ చేశానంటూ వంశీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు […]

Read More

ఇటీవలే చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖరారు చేశారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా, బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు, రోడ్ షో లు.. ఇలా ప్లాన్ చేసుకున్నారాయన. ఆ వెంటనే పవన్ కల్యాణ్ కూడా తన పర్యటనలు ఖరారు చేసుకున్నారు. జనసేనాని టూర్ పై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. దసరాకి పవన్ మహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలిపారు నాదెండ్ల. తిరుపతినుంచి అరంగేట్రం.. వచ్చే ఎన్నికల్లో పవన్ […]

Read More

వాట్సప్ ఒక ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా ఇండియాలో కూడా ఎంతో మంది ఈ యాప్‌ను యూజ్ చేస్తుంటారు. వాట్సప్‌లో ఎన్నో ఫార్వర్డ్ మెసేజెస్ వస్తుంటాయి. అందులో వచ్చేవి నిజమైనవో కాదో అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. అందుకే ఆ యాప్ సందేశాలను చాలా మంది చులకన భావంతో చూస్తుంటారు. అయితే ఈ వాట్సప్‌ను సక్రమంగా ఉపయోగిస్తే ఎన్నో మంచి పనులు కూడా జరుగుతాయని తెలంగాణలో ఒక గ్రూప్ నిరూపించింది. పక్కన […]

Read More

దేశంలోని ఏ రాష్ట్రమైనా స్థానికులకు, లేదా దగ్గర్లో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని, కానీ తెలంగాణ మాత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు మంత్రి కేటీఆర్. అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కీర్తిగడించిందని అన్నారు. భారత దేశానికి యువతరమే అతిపెద్ద శక్తి అని పేర్కొన్నారు కేటీఆర్. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ను ప్రారంభించిన […]

Read More

చంద్రబాబు, నారా లోకేష్ పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆయన 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టెన్త్ క్లాస్ ఫలితాలపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్నిప్రజలు గమనించాలని కోరారు. నిన్నటి జూమ్ మీటింగ్ కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై లోకేష్ కి సినిమా చూపించబోతున్నామని హెచ్చరించారు. ప్రతి సవాల్ విసిరిన విజయసాయి.. […]

Read More

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత వారం 355 కేసులు నమోదు కాగా ఈ వారం 555 కేసులు నమోదయ్యాయని, 56 శాతం కేసుల పెరుగుదల నమోదు అయ్యిందని ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పోలేదని, సబ్ వేరియంట్స్ సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయని అన్నారు. వచ్చే డిశంబర్ వరకు ఇదే […]

Read More

తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు టీఆరెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవ్వాళ్ళ ఆరోపించారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆయన శుక్రవారం జేబీఎస్ లో ప్రయాణీకులతో మాట్లాడారు. బస్సు ఛార్జీలు పెంచి ఆర్టీసీకి ప్రయాణీకులను దూరం చేస్తున్నారని, ఆ విధంగా మెల్లెగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తారని సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ మాటలు వింటే ఈయన ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకమని సంస్థలన్నీ ప్రభుత్వ రంగంలోనే నడవాలని […]

Read More