Author: Sarvi

చట్ట సభల్లో ఉన్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు బహిరంగ వేదికలపై గార్ధభ సంవాదం చేసుకున్నారు. ఒక సభలో ఒకరు గాడిద అంటే, ఆ వెంటనే మరో సభలో మరొకరు నువ్వే గాడిద అంటూ బదులు తీర్చుకున్నారు. ఈ సంవాదం కోనసీమ జిల్లా మండపేటలో జరిగింది. మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు.. రైతు పంటల బీమా కార్యక్రమంలో అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. రైతుల పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నా, రైతు సమస్యలు మాత్రం గాలికి వదిలేశారని, […]

Read More

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై సొంత పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి దిగాలని ఆమె భావించారు. స్థానిక నేతలు కూడా ఆమె పాలేరు నుంచే బరిలోకి దిగుతారని చెప్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం పాలేరు నుంచి వద్దని గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పాలేరు రాజకీయం చాలా వైవిధ్యంగా ఉంటుందని.. అక్కడి నుంచి పార్టీ అధ్యక్షురాలిగా […]

Read More

ఉత్తరాదిలో నాయకుడికి ఎలాంటి అలవాట్లు ఉన్నా, ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు ముసిరినా.. అభిమానులకు ఆయన ఎప్పుడూ హీరోనే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అలవాటు లేదు. కానీ ఇప్పుడు హత్య కేసులో ప్రధాన ముద్దాయి, తనకు తానుగా హత్య చేసినట్టు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో మాత్రం అది తప్పు అని రుజువు చేస్తున్నారు ఆయన అభిమానులు. ఎమ్మెల్సీ అనంత బాబు ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తిపై అభిమానం చూపించినా ఓ లెక్క, […]

Read More

విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమకు మరింత ఊతమిచ్చేలా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఐటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించింది. తాము ఏర్పాటు చేసే ఐటీ కార్యాలయంలో దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశం ఉంటుందని వెల్లడించింది. డిసెంబర్‌ నాటికి నాలుగు ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్తగా క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం హెడ్‌ కృష్ణమూర్తి శంకర్‌ చెన్నైలో వెల్లడించారు. అందులో విశాఖ ఒకటి. కొత్త క్యాంపస్‌లను […]

Read More

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దుందుడుకు చర్యలు విపక్షాల్లో ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి. బీజేపీపై వ్యతిరేకత కారణంగా కొన్ని పార్టీలు మమత చర్యలకు అయిష్టంగానే తలూపుతుండగా.. వామపక్షాలు ఆమె తీరును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్‌ కారణంగా మమత చర్యలకు మద్దతు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ససేమిరా అంటోంది. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమతా బెనర్జీ బుధవారం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకాబోమని టీఆర్‌ఎస్ తేల్చి చెప్పింది. అందుకు కొన్ని కారణాలను […]

Read More

వచ్చే ఐదేళ్లపాటు (2023-2027) జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారహక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ కాసుల పంట పండించుకొంది. సీజన్ కు రెండుమాసాలపాటు.74 మ్యాచ్ లుగా సాగే ఈటోర్నీలో మ్యాచ్ కు సగటున 57 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున అందుకోనుంది. మొత్తం మీద 48వేల 390 కోట్ల రూపాయల రికార్డు మొత్తాన్ని ఆర్జించనుంది. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సంస్థ.. డిజిటల్ ప్రసారహక్కులను 20 వేల కోట్ల 500 కోట్ల రూపాయల ధరకు దక్కించుకొంటే..మ్యాచ్ […]

Read More

ఇటీవల వైసీపీలో అక్కడక్కడా అంతర్గత పంచాయితీలు ఎక్కువయ్యాయి. విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహారాన్ని ఇటీవలే చక్కబెట్టింది అధిష్టానం. సమన్వయకర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఆయన, జగన్ మాట మేరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత గన్నవరం వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది. ఆమధ్య గన్నవరం ఇష్యూకి సజ్జల శుభం కార్డు వేశారని అనుకున్నా.. ఆ మంట మళ్లీ రాజుకుంది. తాజాగా ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయంకోసం ప్రయత్నిస్తున్నారు సీఎం […]

Read More

జూబ్లీహిల్స్ అమ్నీషియా క్లబ్ మైనర్ అత్యాచారం కేసులో నిందితుల తల్లి‍తండ్రులు, ఇన్నోవా కారు డ్రైవర్ పైకూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నేరం జరిగినట్టు తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచినందుకు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించిన ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడిన […]

Read More

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే తలంపుతో ఇవ్వాళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావద్దని టీఆరెస్ నిర్ణయించుకుంది. ఢిల్లీలో ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్న మమత అందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహా 8 మంది సీఎంలు, 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరారు. అయితే, కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తే తాము […]

Read More

ఒక్కోసారి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ల‌కు మ‌ధ్య‌ పొస‌గ‌కపోవ‌డం, ఒక‌రి విధానాలు మ‌రొక‌రికి న‌చ్చ‌క‌పోవ‌డంతో స‌యోధ్య కొర‌వ‌డి వివాదాలు త‌లెత్తుతుండ‌డం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు ప్రాంతానికి వ‌చ్చిన మ‌హిళా గ‌వ‌ర్న‌ర్లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలిచారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కుముద్ బెన్ జోషి గ‌వ‌ర్న‌ర్ గా ప‌నిచేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చిన్న రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ‌కు 2019 `సెప్టెంబ‌ర్ లో నియ‌మితులైన త‌మిళి సై సౌంద‌రరాజ‌న్ ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ గా కొన‌సాగుతున్నారు. తొలినాళ్ళ‌లో […]

Read More