Author: Sarvi

ఆమధ్య ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత బుజ్జగింపుల ఎపిసోడ్.. ఆ వెంటనే ఆయన వెనక్కి తగ్గడం అన్నీ చకచకా జరిగిపోయాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య టీడీపీని వీడిపోతారంటే ఎవరూ నమ్మలేదు కానీ, అప్పట్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కట్ చేస్తే ఇప్పుడు అలాంటి సీన్ మరోసారి రిపీటయ్యేలా ఉంది. ఎందుకంటే.. రాజమండ్రి టీడీపీలో బుచ్చయ్యకు మరోసారి షాకిచ్చారు అదే పార్టీ నేత ఆదిరెడ్డి వాసు. […]

Read More

ఇటీవల కేంద్ర ప్రభుత్వ పరిధిలో 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీకి ధన్యవాదాలు చెబుతూనే ఆయన్ని నమ్మలేమంటూ చురకలంటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ యువత నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన ఈ ప్రకటన చేశారని చెప్పారు కేటీఆర్. ఎనిమిదేళ్లలో ఏం చేశారు..? గడచిన ఎనిమిదేళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో మోదీ అసలు ఏం చేశారని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటి వరకూ ఉద్యోగాల […]

Read More

ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి రోజాపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగసభలోనే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తానని జగన్ అంటున్నారని.. అసలు ఈ శాడిస్ట్ ఏం పీకాడని 175 సీట్లు వస్తాయని ప్రశ్నించారు. 25 ఎంపీలను గెలిపిస్తే మోడీ మెడలు వంచుతానని కథలు చెప్పిన జగన్.. ఇప్పటికి 15 సార్లు మోడీ దగ్గరకు వెళ్లారని..వెళ్లిన ప్రతిసారి గదిలో 20 నిమిషాలు ఉంటున్నాడని.. అక్కడ ఏం […]

Read More

పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థులపై , ప్రజాసంఘాలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేశాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ప్రత్యర్థుల కదలికలను, వారి వ్యూహాలను పసిగట్టేవాడని ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. కొంతకాలం క్రితం పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రత్యర్థులపై […]

Read More

తెలంగాణలోని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు తప్పకుండా తెలుగు ఒక సబ్జెక్ట్‌గా చదవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నాలుగేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ తెలుగు ఇన్ స్కూల్స్ యాక్ట్‌ -2018ని తీసుకొని వచ్చింది. అయితే కోవిడ్ నేపథ్యంలో దాన్ని కేవలం 1 నుంచి 9వ తరగతి వరకు మాత్రమే అమలు చేశారు. కానీ ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచి 1 నుంచి 10వ తరగతి […]

Read More

జీవితం చాలా పెద్దది, అపజయం ఎదురైతే బేజారు కావొద్దు.. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే ప్రైవేటు రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు హితబోధ చేశారు మంత్రి కేటీఆర్. ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అవుతుందని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారాయన. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన ధైర్యం చెప్పారు. […]

Read More

కోవిడ్-19తో అల్లాడిపోయిన తెలంగాణలో ఇప్పుడు కేసులు తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు ప్రతీ రోజు నమోదవుతున్నా.. అవి ప్రాణాంతకం కాకపోవడంతో ప్రజలు కూడా పెద్దగా భయపడటం లేదు. అయితే, కోవిడ్ ముప్పు దాదాపు తప్పిందని భావిస్తున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు డెంగ్యూ రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ప్రతీ వర్షాకాలం సీజన్‌లో డెంగ్యూ విజృంభిస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి మరింత ముందుగా భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం […]

Read More

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సెటిలర్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే తెలుగు వాళ్లు ఉండే ప్రాంతాల నుంచి సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ కాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సెటిల్ అయిన తెలుగువారి మనోగతం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు చాలా […]

Read More

బాసరలోని ఆర్జేయూకేటీలో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ట్వీట్ చేసిన వెంటనే అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి అడుగులు వేసింది. బాసరలోని ఆర్జేయూకేటీలో సమస్యలపై స్పందించాలంటూ బత్తిని తేజగౌడ్ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన కేటీఆర్.. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్టు భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ఆందోళన […]

Read More

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై కేసు నమోదయ్యింది. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులను మందులకోసం బైటి షాపులకు పంపిస్తున్నారంటూ కొందరు డాక్టర్ల మీద‌ చర్యలు తీసుకోవడంపై మానవ హక్కుల కమిషన్ హరీష్ రావు పై కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ ఇచ్చిన పిర్యాదు మేరకు హరీష్ రావుపై ఈ కేసు(1187/36/0/2022) నమోదయ్యింది. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని మందులు లభించడం లేదని, మందులు లేవని తెలిసి కూడా డాక్టర్లు […]

Read More