ప్రభుత్వాలు, కోర్టుల వద్ద కొన్ని అంశాలు పెండింగ్లో పడిపోతే ఇక అవి పరిష్కారం అవడం దైవాదీనమే. 1998 డీఎస్సీ వివాదం కూడా అలాంటిదే. దాదాపు 23 ఏళ్లు పెండింగ్లో ఉండిపోయింది. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు దశాబ్దాలుగా పోరాటం చేసి చివరకు ఆశలు వదిలేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం సమస్యను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిష్కరించారు. 1998 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తూ, వారికి ఉద్యోగాలు ఇచ్చేలా సీఎం జగన్ ఫైల్పై సంతకం […]
Author: Sarvi
సాయిపల్లవి, రానా ప్రధానపాత్రల్లో నటించిన విరాటపర్వం సినిమా ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మావోయిస్టు నేత శంకరన్నను (సినిమాలో రవన్న అలియాస్ అరణ్య) ప్రేమించి దళంలో చేరిన కొంతకాలానికే అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిన తూము సరళ అనే యువతి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు ఉడుగుల. 1970 దశకం నాటి పరిస్థితులను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామికవాదులు, సినీ […]
అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీగోడను అక్కడి మున్సిపల్ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడి కుమారుడి పేరు మీద ఈ ఇల్లు ఉంది. అయితే అయ్యన్న కుటుంబసభ్యులు నీటిపారుదల శాఖకు చెందిన రెండు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ప్రహరీ గోడను నిర్మించుకున్నారని.. అందుకే తాము ఈ ఇంటిని కూల్చివేశామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతను మొదలుపెట్టామని వారు చెప్పారు. ఇదిలా ఉంటే అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ […]
పర్చూరు కౌలు రైతుల భరోసా యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముందు పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో తేల్చుకోవాలని, ఆ తర్వాత ఆయన ప్రజల ముందుకు రావాలని నిలదీశారు నేతలు. పొత్తుల పేరుతో పవన్ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దత్త పుత్రుడివి కాదని నిరూపించుకో.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో […]
2024 ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది. బీజేపీతో స్నేహం కొనసాగుతుందా..? టీడీపీతో కొత్త బంధం ఏర్పరచుకుంటుందా..? లేక బీజేపీ, టీడీపీ రెండిటితో జత కడుతుందా..? దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఇటీవల చేసిన మూడు ఆప్షన్ల ప్రకటన కూడా కలకలం రేపింది. అయితే అంతలోనే ఆయన మరోసారి మాట మార్చారు. ప్రకాశం జిల్లా కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన.. చాలాసార్లు చాలామందికి అవకాశమిచ్చిన ఏపీ ప్రజలు, ఈసారి జనసేనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. […]
భారత్- దక్షిణాఫ్రికా జట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని ఆఖరాట వర్షం దెబ్బతో కేవలం 3.3 ఓవర్ల ముచ్చటగా ముగిసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ నిర్ణయాత్మక ఆఖరి పోరాటం వర్షంతో రద్దు కావడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. దీంతో రెండుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. భారత కుర్రాళ్ల పోరాటం… కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ […]
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేశారు. భుయాన్ ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. […]
అసోం రాష్ట్రాన్ని వరద విషాదం వదలడంలేదు. బ్రహ్మపుత్ర, గౌరంగ్ వాటి ఉపనదులు పొంగి ప్రవహిస్తూ నేటికీ ప్రజలను భయపెడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. రాజధాని గువహటి వీధుల్లోనూ వరద నీరు పారుతోంది. ఇప్పటి వరకు 25 మందికి పైగానే మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది ఆచూకీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. వరద నీరు 4,291 గ్రామాలను ముంచెత్తగా […]
పర్యావరణ పరిరక్షణకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఒకసారి వాడి పారేసిన 16 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని నిర్ణయించింది. ఈ వస్తువలపై నిషేధం జులై ఒకటవతేదీ నుంచే అమలులోకి వస్తుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయవద్దని పెట్రోకెమికల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు! వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ను ఉపయోగించకుండా […]
అగ్నిపథ్ పథకంపై దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్ లో జరిగిన ఆందోళనలు, హింసాత్మక ఘటనలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు. ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగవచ్చని, కానీ హింసాకాండ, విద్రోహచర్యలు సరికావని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఓ వైపు రాష్ట్రం తగలబడుతుంటే మరోవైపు పాలక జేడీ-యూ, బీజేపీలు ఒకదానినొకటి వేలెత్తి చూపుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ పార్టీల మధ్య విభేదాల కారణంగా బీహారీలు తలలు పట్టుకుంటున్నారని, ఇవి సమస్యను పరిష్కరించే […]