Author: Sarvi

వెంకయ్య నాయుడు – రాష్ట్రపతి పదవి.. ఇటీవల ఎక్కువగా టీవీ చర్చల్లో వినిపించిన విషయం ఇది. అందులోనూ ప్రముఖంగా టీడీపీ అనుకూల మీడియాలో మాత్రమే చర్చకు వచ్చిన అంశం. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇస్తారా, ఇవ్వరా..? ఇవ్వకపోతే ఎందుకివ్వరు..? ఆయన క్వాలిఫికేషన్లు ఏంటి..? ఆయనకు అడ్డుపడుతున్నది ఎవరు..? ఇలా రకరకాల ఊహాగానాలను ప్రసారం చేశారు. చివరికి వెంకయ్య నాయుడికి రాష్ట్రపతి పదవి ఇవ్వరనే విషయం తేలిపోయిన తర్వాత మరో రకమైన దుష్ప్రచారం మొదలైంది. […]

Read More

దివంగత నేత పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మేయర్ పోస్టును ఆశించినట్టు సమాచారం. అయితే సీఎం కేసీఆర్ మాత్రం.. టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నాయకుడు కేకే కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పోస్టును కట్టబెట్టారు. దీంతో అప్పటినుంచి విజయారెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అంతేకాక ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా […]

Read More

తిరుపతి పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. ముందుగా తిరుపతి రూరల్‌ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ అనంతరం.. ఆయన తొలిదర్శనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో పాటు టీటీడీ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వకుళమాత ఆలయం సమీపంలో ఉన్న 83 ఎకరాల స్థలంలో.. టీటీడీ కల్యాణ […]

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు అభాసుపాలయ్యారు. ఆయన అవమానపడ్డారు అనే దానికంటే టీడీపీ ప్రేరేపిత మీడియా చేసిన హంగామానే వెంకయ్య పరువు తీసింది. ‘ఉషాపతి కాబోయే రాష్ట్రపతి’ అంటూ ఒక చానెల్ ఆయన అభ్యర్థిత్వంపై వరుసగా కథనాలు ప్రసారం చేసింది. ఒకానొక సమయంలో వెంకయ్యనాయుడే ఈ వార్తలను ప్రమోట్ చేస్తున్నాడేమో అనే అనుమానాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కలిగాయి. ఒకవైపు వెంకయ్యనాయుడిని ప్రమోట్ చేసి భంగపడిన తెలుగుదేశం అనుకూల మీడియా ఆ తర్వాత రూట్ మార్చింది. తెలుగు వాడైన […]

Read More

వేతనాలు పెంచాలనే డిమాండ్ తో నిన్నటి నుంచి సమ్మెకు దిగిన తెలుగు సినీ కార్మికులు సమ్మె విరమించారు. రేపటి నుంచి షూటింగులకు హాజరు అవనున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. సినిమటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చొరవతో ఈ రోజు ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. 2 గంటల‌ పాటు జరిగిన చర్చల్లో ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యలపై దిల్ రాజు అద్వర్యంలో ఓ కమిటీని నియమిస్తున్నట్టు […]

Read More

ఏపీలో 20 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు తప్పవని వార్తలు వస్తున్నాయి. పలు ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ దాడులు చేయబోతున్నాయి. టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తాజాగా నిర్వహించిన సోదాలు ప్రారంభం మాత్రమేనని ఓ వర్గం మీడియాలో వార్తలు వస్తున్నాయి. “20 మంది టీడీపీ నేతల జాబితా సిద్ధంగా ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ […]

Read More

మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో కురుకుపోయిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. ఆయన ఆ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరతారానే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతల వ్యవహారశైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడతామని చెప్పుకొనే ఆ […]

Read More

ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సహాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన దుల్హన్‌ పథకాన్ని అమలు చేయలేమని జగన్ సర్కార్ చేతులెత్తేసింది. తమ దగ్గర నిధులు లేవు కాబట్టి ఆ పథకాన్ని అమలు చేయడం లేదని రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం యువతుల వివాహానికి 50 వేల రూపాయలు ఇచ్చేది. అయితే ఆ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. కానీ ఆ పథకం అమలవడంలేదని […]

Read More

కరకట్ట రాజకీయాలు ఇటీవల జోరుగా సాగుతున్నాయి. అయ్యన్నపాత్రుడు ఇల్లు పంట కాల్వను ఆక్రమించి కట్టారనే ఆరోపణలు రావడం, ప్రహరీ గోడను అధికారులు కూల్చేయడం, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఎపిసోడ్ లో అయ్యన్నది తప్పేనని తేలినా కూడా రాజకీయ కక్షతోనే ప్రహరీగోడ కూల్చేశారంటూ రాద్ధాంతం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చెణుకులు విసిరారు. అయ్యన్న దగ్గర మొదలు పెట్టి చంద్రబాబు, లోకేష్ ని […]

Read More

కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గ్రూపు రాజ‌కీయాల‌కు కేరాఫ్ అని అందరికీ తెలిసిందే. అధికారంలో లేనప్పుడు ఈ వర్గపోరు మరింతగా ముదిరిపోతుంది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం మా పార్టీ సిద్ధాంతం అన్న‌ట్టుగా చెప్పుకుంటుంటారు. 8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్.. ఏపీలో పూర్తిగా కనుమరుగవగా.. తెలంగాణలో మాత్రం కాస్త బలంగానే క‌న‌బ‌డుతోంది. కానీ, ఈ పార్టీకి సరైన నాయకుడు లేక కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్న సమయంలో టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. ఇక […]

Read More