సరిగ్గా సీఎం జగన్ పర్యటన జరిగిన వారం రోజులకు హిందూపురం వైసీపీలో లుకలుకలు మళ్లీ బయటపడ్డాయి. గొడవ ముదిరి ఏకంగా రాళ్లదాడి వరకు వెళ్లింది. ఇటీవల సత్యసాయి జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. హిందూపురం నేతలిద్దర్నీ పిలిచి సయోధ్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, వైసీపీ సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. సర్దుకుపోవాలన్నారు. ఆ నియోజకవర్గ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. కట్ చేస్తే.. వారం రోజుల్లో గొడవ పెరిగి […]
Author: Sarvi
“కాబోయే ముఖ్యమంత్రి” అంటూ గత ఫిబ్రవరి 9న ఏక్నాథ్ షిండే 58వ పుట్టినరోజున పోస్టర్లు వెలిశాయి. మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నశివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే ఎవరు..? అని గూగుల్ లో నెటిజన్లు పెద్దఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి. ”కాబోయే ముఖ్యమంత్రి”అని పోస్టర్లు,హోర్డింగులు ప్రత్యక్షమై కనీసం ఐదు నెలలు గడిచాయి. ఆయన ఏమి చేస్తున్నారు? ఆయన ఆలోచనలు ఏమిటి? ఆయన ఎవరెవరితో సంభాషిస్తున్నారు? గుట్టుగా ఏ వ్యవహారం నడుపుతున్నారు? అనే అంశాలపై […]
లోకల్ ట్రాన్స్ పోర్ట్ కోసం సిటీ బస్ సర్వీస్ లు, ఎంఎంటీఎస్ రైళ్లు అన్ని నగరాల్లోనూ ఉంటాయి. మెట్రో రైళ్లు ఉన్న అతి కొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఒకటి. ఇప్పుడు భాగ్య నగరానికి ‘పాడ్ కార్స్’ అనేవి ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే హైదరాబాద్ లో ‘పాడ్ కార్స్’, ‘రైల్డ్ టాక్సీస్’ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈమేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ […]
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్య శుక్రవారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ కోటాలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు వైసీపీ తరపున ఎన్నికైన నిరంజన్ రెడ్డి, తెలంగాణ నుంచి ఎన్నికైన పార్థసారధిరెడ్డి, దామెదరరావు కూడా ప్రమాణం చేశారు. ఆర్. కృష్ణయ్యతో పాటు తెలంగాణ ఎంపీలు కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు. కాగా, […]
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన వరుస సంఘటనలతో భాగ్య నగరం పరువు పోయిందనే విమర్శలు వినిపించాయి. ఆడవారిపై అఘాయిత్యాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని ప్రతిపక్షాలు కూడా రాద్ధాంతం చేశాయి. అయితే మహిళల సామాజిక భద్రత విషయంలో దేశంలోని మిగతా మెట్రో నగరాలకంటే హైదరాబాద్ సేఫ్ ప్లేస్ లో ఉందని సర్వేలు చెబుతున్నాయి. పుణె, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లో మహిళల జీవన విధానం, వారి సామాజిక భద్రత, ఒంటరి మహిళల జీవన వ్యయం వంటి […]
ఏపీ కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కోనసీమ జిల్లాకు `అంబేద్కర్ కోనసీమ జిల్లా`గా పేరు మార్పు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటీవల ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లుపెట్టారు. ఆ క్రమంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ప్రతిపాదిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ […]
హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు లభించనుంది. ఇప్పటికే హైదరాబాదీ హలీమ్కు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించగా.. తాజాగా ‘లక్క’ గాజులు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. పాత నగరంలోని ‘లాడ్ బజార్’ లో లభించే లాక్ బ్యాంగిల్స్నే తెలుగులో లక్క గాజులుగా పిలుస్తుంటారు. అందమైన రంగుల్లో మెరిసిపోతూ, అత్యంత సున్నితంగా చేతులతో చేయబడే ఈ గాజులు కేవలం లాడ్ బజార్లోనే దొరుకుతాయి. అందుకే దీనికి జీఐ ట్యాగ్ కావాలంటూ చెన్నైలోని జీఐ రిజిస్ట్రీలో దరఖాస్తు చేశారు. […]
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కుమారుడు టీడీపీ ఎంపీగా ఉన్నప్పటికీ రాజకీయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి భూమిపూజ చేసిన ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితం ముగిసిందని ఆమె ప్రకటించారు. తానిప్పుడు ఏ పార్టీలో లేనని.. కేవలం ట్రస్ట్ పనులు మాత్రమే చూసుకుంటున్నానని వివరించారు. రాజకీయాల్లో తాను చేపట్టని పదవి లేదని, రాజకీయాల్లో […]
ముఖ్యమంత్రిని దూషించడంతో పాటు కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారన్న అభియోగాల ఆధారంగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసుల విషయంలో హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. దేశద్రోహం సెక్షన్ కింద నమోదైన కేసుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైదరాబాద్లో రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టారని, ఇదే విషయాన్నిసుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా […]
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వాలనుకుంటే.. ఇదే అదనుగా ప్రత్యేక హోదా లాంటి డిమాండ్లు ఉండాలని, కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా హామీనైనా సాధించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ.. బేషరతుగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం శుభపరిణామమని వైసీపీ ప్రకటించింది. సామాజిక […]