ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడటానికి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియాలో కరోనా మరోసారి కలకలం సృష్టించింది. గత ఏడాది ఐదు టెస్టులు ఆడటానికి వెళ్లిన సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో చివరి టెస్టును వాయిదా వేశారు. ఆ సిరీస్లో భాగమైన చివరి టెస్టునే తాజాగా జులై 1 నుంచి ఆడాల్సి ఉన్నది. మ్యాచ్కు మరో నాలుగు రోజులే సమయం ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన […]
Author: Sarvi
తెలుగుదేశం పార్టీ(టీడీపీ)ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన స్వంత నియోజకవర్గంలో ఓడించి నైతికంగా దెబ్బతీసేందుకు అన్ని ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. ఈ క్రమంలో జరిగిన పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కొంతమేర విజయం సాధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును, ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. […]
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్టప్లకు వేదికగా టీ-హబ్ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి అత్యంత ఆదరణ లభించడంతో ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. టీ హబ్-2 ఫెసిలిటీని కూడా మొదలుపెట్టి పూర్తి చేసింది. అత్యంత సుందరంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన టీ హబ్-2 ఫెసిలిటీని ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టీ-హబ్ రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాతో నిర్మించింది. రాయదుర్గంలోని […]
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అతి భారీ విజయాన్నే సాధించింది. ఓటింగ్ శాతం తగ్గడంతో మెజారిటీపై ప్రభావం పడుతుందని భావించారు. అయినప్పటికీ అతి భారీ విజయాన్నే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఇక్కడా డిపాజిట్లు వదిలేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి 20వేల ఓట్లను కూడా సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. వైసీపీకి ఉద్యోగులు ఈసారి వ్యతిరేకంగా పనిచేశారని కౌంటింగ్ ప్రారంభం సమయంలో కొందరు వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యలు చేశారు. […]
టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత కొంత కాలంగా టీఆర్ఎస్కు చెందిన కీలక నేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కోల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ది విషయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఉన్న ఈ విభేదాలు శనివారం నాటికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కొల్లాపూర్ అభివృద్ది, […]
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజారిటీ దిశగా వైసీపీ వెళ్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి మైకపాటి విక్రమ్ రెడ్డి 32వేల 892 ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తొలి రౌండ్ నుంచే వైసీపీ హవా నడుస్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి.. వైసీపీ అభ్యర్థికి మొత్తం 40వేల 377 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 7485 ఓట్లు వచ్చాయి. ఆఖరి రౌండ్లలో […]
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో వైసీపీ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే అందరి సమక్షంలోనే దివ్యాంగుడైన డిజిటల్ అసిస్టెంట్పై దాడి చేశాడు. కాలితో ఎగిరెగిరి తన్నాడు. అతి కష్టం మీద ఇతర ఉద్యోగులు సర్పంచ్ను బయటకు తీసుకెళ్లారు. అంతటితో ఆగలేదు. ఉద్యోగి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో దారికాచి మరోసారి కొట్టాడు. ఈ రెండు ఘటనలను ఇతర ఉద్యోగులు సెల్ఫోన్లో రికార్డు చేయడంతో సర్పంచ్ భర్త దొరికిపోయాడు. నందిగాం మండలం కవిటి ఆగ్రహారం […]
అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో రాజధాని పరిధిలోని 248 ఎకరాలను విక్రయించేందుకు వేలం వేయనున్నారు. భూముల అమ్మకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, భూములు అమ్మి అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబే స్వయంగా చెప్పడం, హైకోర్టు అభివృద్ధికి ఆదేశించడంతో ప్రభుత్వం ఆ భూములనే అమ్ముతోంది. విడతల వారీగా 600 ఎకరాలను అమ్మాలని […]
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ దక్కించుకోగల అభ్యర్థులు కూడా లేరు. చాలా గ్రామాల్లో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం తన్నులాడుకుంటున్నారు. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ బీజేపీలోని గ్రూపిజం మరో సారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గం, […]
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్నాయి. ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ద్వారా కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ చివర్లో 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్లను కూడా లెక్కిస్తారు. మెజార్టీ ఎంత..? వైసీపీ నేతలు లక్ష మెజార్టీ అంచనా వేస్తున్నారు. అయితే ఆత్మకూరులో మొత్తం పోలయిన […]