Author: Sarvi

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారా? భార్యతో సహా ఆయన దుబాయ్ వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. శ్రీలంకను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, ప్రజల జీవనాన్ని అస్త‌వ్యస్తం చేసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స‌పై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. గతవారం ఏకంగా అధ్యక్ష భవనంపై వేలాది మంది ప్రజలు దాడి చేసి ఆక్రమించుకున్నారు. అంతకు ముందే భవనాన్ని వదిలి గొటబాయ అజ్ఞాతంలోకి […]

Read More

దేశంలో రేగిన నిరసనలతో భయపడి పారిపోయినట్టు చెబుతున్న శీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజధాని కొలంబోలోనే ఉన్నారట.. . అయితే దాదాపు 4 రోజులు ఎక్కడున్నారో తెలియదు గానీ వచ్చీ రాగానే త్రివిధ దళాల కమాండర్లతోను, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ తోను సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన రేపు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆయన ఈ నెల 9 న దేశం వదిలి పారిపోయాడని వచ్చిన వార్తలను పార్లమెంట్ స్పీకర్ మహీందా తోసిపుచ్చారు. […]

Read More

లంక రావణకాష్టానికి ఆద్యుడై, ఆందోళనకారుల దాడులతో భయపడి పలాయనం చిత్తగించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఎక్కడున్నాడో గానీ మొత్తానికి నేను ఎక్కడో ఒకచోట తలదాచుకున్నానని ప్రపపంచానికి తెలియజేశాడు. బ్యాక్ టు యాక్షన్ అనిపించుకున్నాడు. రెండు రోజులు గడిచినా ఆచూకీ పత్తాలేని గొటబాయ ఓ ఆర్డర్ జారీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంధనం కొరతతో అల్లాడుతున్న తమ దేశంలో వంట గ్యాస్ సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించాడు. ఈ మేరకు కొలంబోలోని ఆయన ప్రధాన […]

Read More

కరోనా కాలంలో శారీరక వ్యాయామం ఎంత అవసరమో చాలామందికి తెలిసొచ్చింది. సంపాదనపై దృష్టిపెట్టి శారీరక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం తప్పని అర్థమైంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరిగింది. కరోనా తర్వాత జిమ్ లకు డిమాండ్ పెరిగింది. అయితే కరోనా కొత్త ఉపాధి మార్గాన్ని కూడా చూపించింది. అదే ఆన్ లైన్ ఫిట్ నెస్ ట్రైనింగ్. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిట్ నెస్ పాఠాలు బోధించే ట్రైనర్లకు బోలెడన్ని ఉపాధి […]

Read More

రావణ కాష్టాన్ని మించి శ్రీలంకలో అగ్గి రాజుకుంది. ఆందోళనకారుల హింసాత్మక నిరసనలతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కొలంబో నుంచి పారిపోగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే పదవికి రాజీనామా చేశారు. కానీ దీనితో సంతృప్తి చెందని నిరసనకారులు ఆయన ఇంటికి, కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కొంతమంది ఎంపీలపై దాడులు చేశారు. గొటబాయ ఈ నెల 13 న రాజీనామా చేస్తారని పార్లమెంట్ స్పీకర్ మహీందా ప్రకటించినప్పటికీ, దేశంలో పరిస్థితి చల్లారేట్టు కనిపించడంలేదు. ఇక లంక రాజ్యాంగ నియమావళి […]

Read More

శ్రీలంకలో ఈ రోజు ఉదయం నుంచి సాగుతున్న ప్రజల నిరసనలు అదుపు తప్పాయి. వేలాది మంది ప్రజలు కొలొంబో చేరుకొని ఈ రోజు ఉదయాన్నే అధ్యక్ష భవనాన్ని ఆక్రమించారు. ఆ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పారిపోయాడు. అయినప్పటికీ పొద్దటి నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొలొంబోలో గంట గంటకూ ప్రజా సమూహము పెరుగుతూ ఉంది. శ్రీలంకలోని అన్ని ప్రాంతాలనుంచి ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని పట్టుకొని ప్రజలు కొలొంబో చేరుకుంటున్నారు. మరో వైపు ప్రధాని […]

Read More

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సైనికుల సాయంతో పలాయనం చిత్తగించడంతో కొలంబోలోని ఆయన నివాస భవనమంతా వేలాది నిరసనకారులతో నిండిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి ఆందోళనకారులు అధ్యక్ష భవనంవద్ద గల బారికేడ్లను విరగ‌గొట్టి లోపలికి దూసుకువచ్చారు. ఉన్న కొద్దిమంది పోలీసులు, చివరకు సైనికులు సైతం వారిని అదుపు చేయలేక చేతులెత్తేయడంతో నిరసనకారుల దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం కూడా వారిని ఆపలేకపోయాయి. అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి […]

Read More

బ్రిటన్‌లో పీఎం పోస్టుకు బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక మెల్లగా ఇంట్రెస్టింగ్ కథనాలు బయటకొస్తున్నాయి. వీటిలో ఇండియన్ ఆరిజిన్ రిషి సూనక్ తాలూకువే ఎక్కువ ! దేశ నూతన ప్రధానిగా, కన్సర్వేటివ్ కొత్త నేతగా తనను ఎన్నుకోవాలంటూ మాజీ ఆర్థికమంత్రి అయిన ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా ప్రచారం ప్రారంభించారో, లేదో అప్పుడే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వార్తల్లోకి ఎంటరయ్యారు. మరేం లేదు ! బోరిస్ జాన్సన్ ఇల్లు బోసిపోయి కళావిహీనంగా ఉంటే ఇప్పుడు […]

Read More

శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శనివారం దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. . తాను రాజీనామా చేస్తానని, దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధాని గతంలోనే చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని ఆయన కార్యాలయం తెలిపింది. శ్రీలంకలో ఇంధన పంపిణీ ఈ వారంలో పునఃప్రారంభం కానుందని, వరల్డ్ ఫుడ్ […]

Read More

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు ఝలక్ ఇచ్చాడు. గతంలో ట్విట్టర్ కొనుగోలుకు చేసుకున్న 44 బిలియన్ డాలర్ల డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ విలీన అగ్రిమెంట్‌కు సంబంధించిన పలు నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు మ‌స్క్‌ ప్రకటించాడు. కాగా, ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ఈ విషయంపై స్పందించారు. మస్క్ కుదుర్చుకున్న ట్విట్టర్ డీల్ అమలు జరిగేలా […]

Read More