Author: Sarvi

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకు వచ్చింది. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తోంది. నాడు – నేడు అనే పథకాన్ని ప్రవేశపెట్టి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో నూతన భవనాలు నిర్మిస్తోంది. అలాగే ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతోంది. కాగా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఒకరోజు పాఠశాలలో నో బ్యాగ్ డే అమలు చేయాలని […]

Read More

సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త పద్దతులు అనుసరిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లను, క్రెడిట్, డెబిట్ కార్డులను హ్యాక్ చేయడం ద్వారా సొమ్ము కొట్టేసే సైబర్ గ్యాంగులు ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా వసూళ్ళకు పాల్పడుతున్నారు. ఫేస్ బుక్ లో మనకు తెలిసిన మిత్రుల పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్ల ద్వారా మన మిత్రులే అడిగినట్టు అర్జెంట్ అవసరమంటూ డబ్బులు అడుగుతున్నారు. వాట్సప్ లో కూడా మనకు తెలిసిన వాళ్ళ ఫోటోలు డిపీ లుగా పెట్టి […]

Read More

వైసీపీలో అలకలు, అసంతృప్తులు క్రమక్రమంగా బయటపడుతున్నాయి. ఇటీవల రాజ్యసభ సీటు ఆశించి అది రాకపోవడంతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం నేత కిల్లి కృపారాణి. తాజాగా సీఎం పర్యటన సందర్భంగా ఆమె మరోసారి అలిగారు. ప్రొటోకాల్ లో తన పేరు ఉన్నా కూడా తనకు వాహనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగానని, తనని కలెక్టర్ గుర్తించకపోవడం ఏంటని మండిపడ్డారు. స్థానిక నాయకులపై కూడా ఆమె ఆగ్రహం […]

Read More

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సారి రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. తమకు తెలిసిన ఫేక్ న్యూస్ ప్రచారాన్ని కొనసాగిస్తూనే.. సీఎం కేసీఆర్‌పై కూడా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో అధికారం నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీని దింపేస్తామంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక ఎల్ఈడీ […]

Read More

మరో 6 రోజుల్లో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్ర నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో సహా అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. దాంతో ఈ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ ప్రతిష్ఠ‌గా తీసుకున్నారు. తన అతిథి మర్యాదలు, ప్రచారం చూసి అగ్రనాయకత్వం డంగై పోవాలని సంజయ్ భావిస్తున్నారు. అందుకోసం నగరం […]

Read More

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి ముదిరి పాకానపడింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తిరిగి కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై ఓ వర్గం గుర్రుగా ఉంది. ఏకంగా ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు 2018 ఎన్నికల్లో టికెట్ దక్కింది. అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన వడ్డెపల్లి రవి రెబల్‌గా ఎన్నికల బరిలోకి దిగారు. రవి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ […]

Read More

షెడ్యూల్ ప్ర‌కారం 2024లో జ‌ర‌గ‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ ప‌క్షాలు ఇప్ప‌ట్నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. అధికార వైసీపీ మొత్తం 175 సీట్ల‌ను సాధించాలంటూ ప‌ట్టుద‌ల‌గా ఉంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యాన్ని ఎమ్మెల్యేల‌కు గుర్తుచేస్తూ ప‌నితీరు స‌రిగా లేని వారిని గ్రాఫ్ పెంచుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇక మ‌హానాడు ఇచ్చిన ఊపుతో ఉన్న తెలుగుదేశం పార్టీ వ‌చ్చేఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగా కృషి చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే జిల్లాల్లో […]

Read More

నిప్పులేనిదే పొగరాదు.. కానీ నిప్పు లేకుండానే తమ కుటుంబంలో లుకలుకలున్నట్టు పొగ సృష్టిస్తున్నారని అంటున్నారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. జగన్ తొలి కేబినెట్ లో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పనిచేశారు. రెండో దఫా.. ఆయన్ను పక్కనపెట్టి, ఆయన తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి ఇచ్చారు సీఎం. ఈ క్రమంలో ధర్మాన ఫ్యామిలిలో గొడవలున్నాయని, అన్నదమ్ములకు అస్సలు పడటం లేదని, వారసుల రాజకీయాల విషయంలో పొరపొచ్చాలు వచ్చాయనే వార్తలు బయటకొస్తున్నాయి. అయితే వీటిని కేవలం […]

Read More

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తే ప్రముఖులనుంచి కచ్చితంగా మంచి స్పందన ఉంటుంది. కాకపోతే ఆయా రంగాలకు చెందినవారు వాటిపై స్పందిస్తుంటారు. కానీ ఇప్పుడు సినీ నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు.. ఒకరేంటి.. అందరూ కేటీఆర్ ట్వీట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. టీహబ్-2 ప్రారంభోత్సవంపై కేటీఆర్ చేసిన ట్వీట్ దీనికి కారణం. ఈనెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీహబ్-2 ప్రారంభోత్సవం ఉంటుందని కేటీఆర్ ట్వీట్ చేయగా.. ప్రముఖులంతా శుభాకాంక్షలు […]

Read More

హైదరాబాద్ నగరం అనగానే అందరికీ బిర్యానీనే గుర్తుకువస్తుంది. ఇక్కడ రెండు మూడు తరాల నుంచి హోటల్స్‌ను నిర్వహించే వాళ్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాము. అయితే ఒక కుటుంబం 52 తరాలుగా నిర్వహిస్తున్న హోటల్ మీకు తెలుసా? అవును.. ప్రపంచంలోనే అతి పురాతనమైనదిగా గుర్తింపు పొందిన ఆ హోటల్ జపాన్‌లో ఉంది. జపాన్‌లో మౌంట్ ఫిజీకి సమీపంలో ‘ది నిషియామా ఆన్‌సెన్ క్యూంకన్’ అనే హోటల్ ఉంది. ఇది 705వ సంవత్సరంలో ఫుజివారా మహితో అనే వ్యక్తి […]

Read More