రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్ని ప్రకటించింది కేంద్రం. భారత్ లో వ్యాపారం చేసుకోడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఏ రాష్ట్రం అనుకూలంగా ఉంటుందో మార్కులు ఇచ్చి మరీ ఓ క్లారిటీ ఇచ్చింది కేంద్రం. అయితే తెలంగాణ కేవలం పెట్టుబడులు పెట్టేందుకు కేవలం అనుకూలమైన రాష్ట్రమే కాదని, ప్రశాంతమైన వాతావరణం కూడా ఉన్న రాష్ట్రం అని చెబుతున్నారు కేటీఆర్. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోపాటు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మారుపేరని […]
Author: Sarvi
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే తెలంగాణ వాసులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆర్టీసీ టికెట్తో పాటే ప్రత్యేక దర్శనానికి కూడా స్పాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇవ్వాల్టి (01.07.22) నుంచి ఈ పథకం అమలులోకి వచ్చిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో టీఎస్ఆర్టీసీ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందని.. ప్రతీ రోజు 1000 టికెట్లు అమ్ముతామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ వెబ్సైట్ […]
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైలు ఏర్పాటుకు పనులు మొదలు పెట్టింది. కాస్త ఆలస్యంగా అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత మెట్రో సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. సరసమైన చార్జీలు, త్వరగా గమ్యస్థానం చేర్చుతుండటంతో అనతి కాలంలోనే మెట్రోకు ఆదరణ పెరిగింది. అయితే కోవిడ్ కారణంగా కొన్ని వారాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడం.. వర్క్ ఫ్రం హోమ్ కారణంగా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం మానేయడంతో మెట్రోలో ప్రయాణించే […]
తెలంగాణలో త్రిముఖ పోరు బలంగా కనపడుతోంది, ఏమాత్రం అవకాశం దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోడానికి మూడు పార్టీల నేతలు రెడీగా ఉంటారు. అదే సమయంలో ‘ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి’ అనే ప్రచారం ఇక్కడ జోరుగా సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. కాదు కాదు కాంగ్రెస్, టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. లేదు లేదు.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటే, కావాలంటే హుజూరాబాద్ బై ఎలక్షన్ చూడండి అంటూ […]
2024 ఎన్నికల్లో కుప్పంలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయంపై రెండేళ్ల ముందుగానే క్లారిటీ వచ్చింది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మరోసారి కుప్పంలో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధం కూడా ఉంది. కుప్పంలో తగ్గిపోతున్న మెజార్టీ, ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కుప్పం ఎంపీటీసీ స్థానం కోల్పోవడం, ఆ వెంటనే మున్సిపాల్టీ కూడా చేజారడంతో.. అప్పట్లో బాబు ఆలోచనలో పడ్డారని, ఆయన నియోజకవర్గం మార్చేస్తారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు కుప్పంనుంచి పారిపోతున్నారని […]
హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. ఊరూవాడా పోస్టర్లు వేస్తున్నారు, మోదీకోసం వంట వాళ్లకు అప్పుడే పని అప్పజెప్పారు, ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మైండ్ గేమ్ కి బీజేపీ విలవిల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా కార్యవర్గ సమావేశాలకు రెండు రోజుల ముందు ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనన్ని స్థానాలు కైవసం చేసుకున్నామని ఆ మధ్య సంబరాలు చేసుకున్న […]
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటు ఆన్ లైన్ లోనూ అటు ఆన్ రోడ్ లోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటూ తన నియోజక వర్గమైన సిరిసిల్లా జనం సమస్యలు క్రమం తప్పకుండా పరిష్కరిస్తూ క్షణం తీరికలేకుండా గడిపే కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టీవ్ గా ఉంటారు. దేశంలోని ప్రతి సమస్యపై ట్వీట్లు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటారు. ఈ రోజు ఆయన […]
సొంత పార్టీ నేతలే గోతులు తీస్తున్నారు, కుట్రలు చేస్తున్నారంటూ ఇటీవల కాలంలో వైసీపీ నుంచి కంప్లయింట్ లు ఎక్కువగా వస్తున్నాయి. సాక్షాత్తూ మాజీ మంత్రి, సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీలో తనకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటి రోజే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనది కూడా అదే బాధ అన్నారు. తాజాగా.. కర్నూలు వైసీపీలో వెన్నుపోటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలోనే ఉంటూ […]
జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందా ..? దీనిపై అనేకమంది పరిశోధనలు చేశారు. సార్స్-కోవ్-2 గా వ్యవహరించే వైరస్ కోవిడ్-19 కి కారణమవుతుందని మొదట నిర్ధారించినప్పటికీ.. ఈ వైరస్ మనుషులకు, జంతువులకు మధ్య వ్యాప్తి చెందుతుందా అన్నదానిపై ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ప్రజలు ప్రేమగా పెంచుకునే కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులకు.. వారి నుంచి ఇది సోకుతుందని, ముఖ్యంగా కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులు వీటితో క్లోజ్ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఈ వైరస్ […]
ట్విట్టర్లో చాలా యాక్టీవ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడూ బీజేపీ నాయకులు చేసే తప్పులను ఎండగట్టడంలో ముందుంటారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అంశంపై మీడియాతో మాట్లాడుతూ మాట జారడం (టంగ్ స్లిప్)పై కేటీఆర్ చాలా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కొత్తగా పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ విధించారు. వాటిని సీతారామన్ ప్రెస్ మీట్లో వివరించారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్పై […]