వీరాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు

కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా మొక్కులు

Advertisement
Update:2025-02-17 11:06 IST

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం నందినగర్‌ లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో కార్పొరేటర్‌ మన్నె కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, తెలంగాణకు మంచి జరగాలని పూజలు చేశారు.

Tags:    
Advertisement

Similar News