ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లునున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఆయన హస్తీనకు బయల్ధేరి వెళ్తారు.

Advertisement
Update:2024-09-30 17:34 IST

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లునున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఆయన హస్తీనకు బయల్ధేరి వెళ్తారు. అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధిష్ఠానం పెద్దలతో మాట్లాడనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై చర్చించనున్నారు. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీలో టీపీసీసీ కార్యవర్గంపైన చర్చించనున్నారు.

Tags:    
Advertisement

Similar News