తెలంగాణ భవన్‌ లో బతుకమ్మ సంబురాలు

పాల్గొన్న మహిళా నాయకులు

Advertisement
Update:2024-10-05 22:22 IST

బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి పాటలు పాడుతూ ఆడారు. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి, పార్టీ మహిళా నాయకులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News