ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 31 మంది మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది

Advertisement
Update:2025-02-09 11:22 IST

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీజాపూర్ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News