పవన్‌ కళ్యాణ్‌ తో రాజేంద్రప్రసాద్‌ భేటీ

తన 'ఎక్స్‌' ఎకౌంట్‌ లో ఫొటోలు పోస్ట్‌ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

Advertisement
Update:2025-02-16 14:50 IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంప్‌ ఆఫీస్‌ లో ఆదివారం మధ్యాహ్నం పవన్‌ ను రాజేంద్ర ప్రసాద్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తమ ఇద్దరి మధ్య అనుబంధాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ ను రాజేంద్ర ప్రసాద్‌ సత్కరించారు. ఈ ఫొటోలను పవన్‌ కళ్యాణ్‌ తన 'ఎక్స్‌' ఎకౌంట్‌ లో పోస్ట్‌ చేశారు. 

Tags:    
Advertisement

Similar News