వైసీపీ నేతపై రామసుబ్బారెడ్డి బ్యాచ్ దాడి

జమ్మలమడుగులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. జమ్మలమడుగు పట్టణ వైసీపీ అధ్యక్షుడు మహేష్‌ రెడ్డిపై దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆదినారాయణరెడ్డి అనుచరులు వైసీపీలో చేరేందుకు సిద్ధమవడంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు దాడి చేశారు. దాడి  విషయం తెలుసుకున్న కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిలు… మహేష్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Advertisement
Update: 2019-03-19 05:21 GMT

జమ్మలమడుగులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. జమ్మలమడుగు పట్టణ వైసీపీ అధ్యక్షుడు మహేష్‌ రెడ్డిపై దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు.

ఆదినారాయణరెడ్డి అనుచరులు వైసీపీలో చేరేందుకు సిద్ధమవడంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు దాడి చేశారు. దాడి
విషయం తెలుసుకున్న కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిలు… మహేష్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు.

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Tags:    
Advertisement

Similar News