ఈ-టికెట్ స్కీము...ఒక్క రూపాయి ప్రీమియంతో రైలు ప్ర‌మాద బాధితుల‌కు ల‌క్ష‌ల్లో ప‌రిహారం!

ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్‌సిటిసి) వెబ్‌సైట్ ద్వారా త‌మ టికెట్ల‌ను బుక్ చేసుకునే రైలు ప్ర‌యాణీకుల‌కు భారత రైల్వే ఒక మంచి ఇన్సూరెన్స్ స‌దుపాయాన్ని క‌ల్పించ‌నుంది. ఇలా టికెట్లు బుక్ చేసుకున్న వారికి కేవ‌లం ఒక్క రూపాయి ప్రీమియంతో 10ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కీము ప్రకారం, ప్ర‌యాణీకులు, వారి కుటుంబ స‌భ్యులు పొందే ప్ర‌యోజ‌నాలు ఇలా ఉన్నాయి…ప్ర‌యాణంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణంగానీ, పూర్తి స్థాయి అంగ‌వైక‌ల్యం గాని సంభ‌విస్తే […]

Advertisement
Update: 2016-07-28 03:51 GMT

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే రైలు ప్రయాణీకులకు భారత రైల్వే ఒక మంచి ఇన్సూరెన్స్ దుపాయాన్ని ల్పించనుంది. ఇలా టికెట్లు బుక్ చేసుకున్న వారికి కేవలం ఒక్క రూపాయి ప్రీమియంతో 10క్ష రూపాయ ష్టరిహారం చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్కీము ప్రకారం, ప్రయాణీకులు, వారి కుటుంబ భ్యులు పొందే ప్రయోజనాలు ఇలా ఉన్నాయిప్రయాణంలో ప్రమాదశాత్తూ ణంగానీ, పూర్తి స్థాయి అంగవైకల్యం గాని సంభవిస్తే 10 క్షలు ష్టరిహారం చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యానికి 7.5క్షలు చెల్లిస్తారు. 2 క్ష కు ఆసుపత్రి ర్చులు చెల్లిస్తారు. 10వేల రూపాయలు.. మృతదేహం, లేదా క్షగాత్రులలింపుకి ఇస్తారు. రైలు ప్రమాదంతో పాటు ప్రయాణంలో టెర్రరిస్టుల దాడులు, దొంగనాలు, దోపిడీల్లాంటి ప్రమాదాలకు గురయినవారికి సైతం ఇవి ర్తిస్తాయి.

వెబ్సైట్ నుండి టికెట్ ద్వారా టికెట్ని బుక్ చేసుకున్న వారందరికీ స్కీము ర్తిస్తుంది. రాలనుండి ప్రయాణించే ర్బన్ రైలు ప్రయాణీకులకు సైతం సదుపాయాలు ఉన్నాయి. కాన్ని ఐఆర్సిటిసిఐసిఐసిఐ లంబార్డ్ ల్ ఇన్సూరెన్స్‌, రాయల్ సుందరం, శ్రీరామ్ ల్ ఇన్సూరెన్సు కంపెనీల భాగస్వామ్యంతో అమల్లోకి తేనుంది. 19 కంపెనీలు స్కీములో పాలుపంచుకునేందుకు పోటీపగా మూడు కంపెనీలు ఎంపికయ్యాయి.

Tags:    
Advertisement

Similar News