Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, September 22
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    ఇజ్రాయిల్‌లో ఇండియన్స్‌ కోసం ఆపరేషన్‌ అజయ్‌

    By Telugu GlobalOctober 12, 20231 Min Read
    ఇజ్రాయిల్‌లో ఇండియన్స్‌ కోసం ఆపరేషన్‌ అజయ్‌
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇజ్రాయిల్‌, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్‌ హమాస్‌ మధ్య భీకర పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న ఇండియ‌న్స్‌ని స్వ‌దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఆపరేషన్‌ అజయ్‌ను ప్రారంభించింది. ఇజ్రాయిల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాల్లోని భారతీయుల భద్రత కోసం కట్టుబడి ఉన్నామంటూ ఆ శాఖ మంత్రి జైశంకర్‌ ట్వీట్ చేశారు. ఇండియాకు తిరిగిరావడానికి రిజిస్టర్ చేసుకున్న వారి కోసం శుక్రవారం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయిల్‌లోని రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

    శనివారం ఉదయం హమాస్‌ ఆకస్మిక దాడితో తేరుకున్న ఇజ్రాయిల్‌.. ఆ మిలిటెంట్ సంస్థపై యుద్ధం ప్రకటించింది. హమాస్‌ స్థావరాలున్న గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. గత ఐదు రోజుల్లో రెండు వైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిర్వాసితులుగా మారారు. గాజాస్ట్రిప్‌ను ఇజ్రాయిల్‌ పూర్తిగా దిగ్బంధించింది.

    ఇక హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ 150 మందిని బందీలుగా చేసుకుందని ఇజ్రాయిల్ ఓ ప్రకటనలో తెలిపింది. 150 మందిలో థాయ్‌లు, ఇద్దరు మెక్సికన్లు, అమెరికన్లు, జర్మన్లు ఉన్నారని తెలిపింది. ఇక లెబనాన్‌ వైపు నుంచి హిజ్బుల్లా, ఇరాన్ సపోర్ట్‌తో షియా మిలిటెంట్ గ్రూప్‌ ఇజ్రాయిల్‌పై దాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయిల్‌ మూడు వైపులా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    India launches
    Previous Articleపరుగుతో… డిప్రెషన్ పరుగో పరుగు
    Next Article Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌లో లాప్‌టాప్‌ల‌పై బెస్ట్ ఆఫ‌ర్లు ఇవే..!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.