ఫార్ములా ఈ- రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ను అరెస్టు చేయకుండా గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నతన్యాయస్థానం ఈ నెల 31 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదేరజుకు వాయిదా వేసింది. గతంలో హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసుపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.
Add A Comment