తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతున్నది. మెదక్-ఆదిలాబాద్, నిజామాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల వరకు మెదక్-ఆదిలాబాద్, నిజామాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12.7 శాతం, మెదక్-ఆదిలాబాద్, నిజామాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7.1 శాతం, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16.78 శాతం పోలింగ్ నమోదైంది.
Previous Articleజై భీమ్ స్లోగన్స్ చేస్తే సస్పెండ్ చేస్తారా?
Next Article హెచ్సీఎల్ అంచలంచెలుగా పెద్దస్థాయికి ఎదిగింది
Keep Reading
Add A Comment