కేసీఆర్ సోదరి మృతికి సంతాపం తెలిపిన మోడీ
ఈ మేరకు కేసీఆర్ కు సంతాప సందేశాన్ని పంపిన మోడీ
BY Raju Asari4 Feb 2025 12:59 PM IST
X
Raju Asari Updated On: 4 Feb 2025 2:05 PM IST
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమె మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కేసీఆర్ కు సంతాప సందేశాన్ని పంపించారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్ కు వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story