జింబాబ్వేతో పాంచ్ పటకా టీ-20 సిరీస్ లో భారత యువజట్టు జోరు పెంచింది. మొదటి మూడు మ్యాచ్ లు ముగిసే సమయానికే పైచేయి సాధించింది.
Zimbabwe
స్థానికులు వెంటనే స్పందించి విట్టాల్ను, చికారాను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికారా ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఇక తీవ్ర గాయాలకు గురైన విట్టాల్కు శస్త్ర చికిత్స జరిగింది.
2024 టీ-20 ప్రపంచకప్ కు ఆఫ్రికా పసికూన ఉగాండా తొలిసారిగా అర్హత సంపాదించింది. జింబాబ్వేతో సహా పలుజట్లపై విజయాలతో ఈ ఘనత సాధించింది.