గవర్నర్ ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదని షర్మిల ఫైర్
YS Sharmila
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలంటూ హైదరాబాద్లోని అశోక్నగర్ స్టడీ సెంటర్ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
తనపై మాజీ మంత్రి బొత్స చేసిన కామెంట్స్పై వైఎస్.షర్మిల మండిపడ్డారు.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదానీపై చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలట అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.
తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలుపై చర్యలు తీసుకోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలమండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహించారు.
జగన్కు గౌతమ్ అదానీ రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందన్న షర్మిల