YS Sharmila

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ పోస్ట్‌పోన్ చేయాలంటూ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ స్టడీ సెంటర్ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు.