YS Jaganmohan Reddy

ఏపీలో ప్రజల మద్దతుతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు.

గత వైసీపీ హయాంలో సెకితో ఏపీ ప్రభుత్వం జరిపిన విద్యుత్‌ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకుగానూ రెండు పత్రిక సంస్ధలకు జగన్‌ నోటీసులు పంపారు.