స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజార్టీ ఉన్నా, టీడీపీ పోటీ చేయాలని అనుకుంటోందని, ఇది విలువలు లేని రాజకీయం అని అన్నారు జగన్.
YS Jagan
ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ దాఖలు చేస్తారు. విశాఖపట్నం GVMCలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ZPTCలు, MPTCలు ఓటు హక్కు వినియోగించుకుంటారు.
మణిపూర్లో అల్లర్లపై ధ్వజమెత్తే రాహుల్గాంధీ.. ఏపీలో జరుగుతున్న దాడులపై తమకు ఎందుకు మద్దతివ్వడం లేదన్నారు. ఏపీలో వాళ్లకు అనుకూలమైన వారు ఉన్నారు కాబట్టే అడగడం లేదా అని ప్రశ్నించారు.
. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితే మోసపూరిత హామీల గుట్టు బయటపడుతుందన్న భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే రాష్ట్రంలో అరాచకాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు జగన్.