ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
YS Jagan
Jagan paid tribute to YSR at Idupulapaya
ఆస్తుల వివాదంపై మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో షర్మిల, విజయమ్మపై పిటిషన్ దాఖలు చేశారు.
దేశంలో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కూటమిలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తిగా విఫలమైందని డైవర్ట్ కోసమే లడ్డు వ్యవహరం తెరపైకి తీసుకొచ్చారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు . ఇవాళ ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకొని తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
తిరుమల లడ్డూ కల్తీ నేపధ్యంలో ఏపీలో ఈనెల 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
వందలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణని తెలిపారు.