రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు.
YS Jagan
సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన ఉంటుంది అని జగన్ కీలక ప్రకటన చేసారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే పడుకుంటా అని తెలిపారు.
రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
జగన్కు గౌతమ్ అదానీ రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందన్న షర్మిల
బోకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజీనామా చేసి రెండు నెలలు దాటినా ఆమోదించడం లేదు : ఎమ్మెల్సీ కల్యాణ్ చక్రవర్తి
కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైసీపీ అధినేత జగన్ తెలిపారు
హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో సరస్వతీ పవర్ కేసుకు సంబంధించి జగన్ పిటిషన్పై విచారణ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేకనే దళిత మంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి.వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లి ఆయన మీడియాతో మాట్లాడారు.