YS Jagan Mohan Reddy

Giving more strength to the speculations on Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy’s shift to Visakhapatnam based on the proposal for three capitals, works related to the shifting of various departments from major and spacious buildings to other buildings in Andhra University campus in Visakhapatnam has been going on in a brisk pace.

ప్రభుత్వ పథకాల అమలు సరిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పనితీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉండరు అనేది కేసీఆర్ లాజిక్. ఇటు జగన్ మాత్రం ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.

ఇటీవ‌ల ముగిసిన వైసీపీ ప్లీన‌రీ ప‌లు విష‌యాల‌ను తేట‌తెల్లం చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ తండ్రి పేరును ప్ర‌స్తావిస్తూ ఆయ‌న అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తానంటూ చెప్పుకొచ్చిన జ‌గ‌న్ ఆయ‌న నీడ‌నుంచి బ‌య‌ట‌ప‌డి సొంతంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఆ ప్ర‌య‌త్నాల్లో స‌ప‌లీకృతుడ‌యిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.

వైసీపీ ప్లీనరీకి సీఎం జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవుతుండటంతో.. భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ అధికారులు. ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కోసం 25 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతిరాణా టాటా పర్యవేక్షించారు. రెండు రోజులపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్లీనరీ మొత్తం సీసీ‌ కెమెరాల పర్యవేక్షణలో […]

వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటినుంచి రెండురోజులపాటు ప్లీనరీ జరుగుతుంది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందస్తుగా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్లీనరీలు జరిగాయి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ప్లీనరీలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్రస్థాయి సమావేశానికి నేతలు సిద్ధమయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు నేతలు. ఇటీవలే టీడీపీ మహానాడు […]

రాష్ట్రంలోని రైతులకు ప్రతి దశలోనూ తోడుగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేయడం దగ్గర నుంచి.. వారు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం వరకు ప్రభుత్వం తోడుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసిందని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లాలో చుట్టుగుంట కూడలి వద్ద వైఎస్‌ఆర్​ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం యంత్రాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3,800 ట్రాక్టర్లు, […]