YCP MP

మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో తమ పాత్ర ఉంటే ఆధారాలు చూపాలని మూడుసార్లు సవాల్‌ విసిరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

. ఏ పరాయి మహిళతోనూ తనకు అనైతిక, అక్రమ సంబంధాలు లేవన్నారు. తను నమ్మిన దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర సన్నిధిలో కూడా ఈ మాట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు విజయసాయి.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గురువారం మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు.