ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షావోమీ.. ‘షావోమీ 14 సీవీ’ పేరుతో సరికొత్త ప్రీమియం మొబైల్ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.
Xiaomi
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తమ లేటెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ షియోమీ 14 అల్ట్రాను లాంఛ్ చేసింది. దీని ధర అక్షరాలా లక్ష రూపాయలు.
Xiaomi 14 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లో షియోమీ ఆవిష్కరించిన ఆల్ట్రా వేరియంట్ తొలి స్మార్ట్ ఫోన్ ఇది.
Redmi 13C 5G | ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్మీ తన రెడ్మీ 13సీ 5జీ (Redmi 13C 5G) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.