WPL Auction 2024

మహిళా ఐపీఎల్ -2024 సీజన్ వేలం సంచలనాలతో ముగిసింది. అనుభవం ఉన్నవేదా కృష్ణమూర్తి లాంటి సీనియర్ ప్లేయర్లకు లక్షల ధర మాత్రమే పలికితే..ఏమాత్రం అనుభవం లేని , పసికూన క్రికెటర్లు వృంధా దినేశ్, కష్వీ గౌతమ్ లకు కోట్ల రూపాయల ధర పలికింది.

మహిళా ఐపీఎల్ రెండో సీజన్ వేలాన్ని ఈరోజు ముంబైలో నిర్వహించనున్నారు. 165 మంది ప్లేయర్ల జాబితా నుంచి ఐదు ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ప్లేయర్లను వేలం ద్వారా సొంతం చేసుకోనున్నాయి.