సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లు పక్షుల్లో వ్యాపిస్తాయి. కానీ, గత కొంతకాలంగా క్షీరదాల్లో ఇవి తరచూ వెలుగు చూస్తుండటం గమనార్హం.
World Health Organization
ఈ భూకంప ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. తుర్కియేలోని గాజియాన్తెప్ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు
అయినా డిమాండుకు సరిపడా వ్యాక్సిన్లు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా కలరాతో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు.