World Cup 2023

భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీ అందుకొంది. 83 కోట్ల రూపాయల మొత్తంలో సింహభాగం కంగారూ జట్టుకే దక్కింది.