World Cup

అపార ప్రతిభ ఉన్నా అరకొర అవకాశాలతో తన ఉనికిని కాపాడుకొంటూ వస్తున్న డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు వచ్చే ప్రపంచకప్ లో అవకాశం అంతంత మాత్రమేనని చెబుతున్నారు.

నేపాలీ యువ క్రికెటర్ సందీప్ లాంచానే చరిత్ర సృష్టించాడు. జైలు శిక్ష అనుభవిస్తూ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే నేపాల్ జట్టులో చోటు సంపాదించాడు.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత ఆటగాళ్లు బృందాలు, బృందాలుగా అమెరికా ప్రయాణం కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో రాజకీయాలు, రాజకీయ నాయకులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు. రాజకీయానికి కాదేదీ అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.